ఉగాది జాతీయ పురస్కారాలు వర్షకొండ గ్రామీణ వైద్యుడు నగేష్ చారి కి ‘నంది అవార్డు’
ఉగాది జాతీయ పురస్కారాలు
వర్షకొండ గ్రామీణ వైద్యుడు నగేష్ చారి కి ‘నంది అవార్డు’
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 15 (ప్రజామంటలు): ఉగాది జాతీయ పురస్కారాలు 2024. సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలలో కృషి చేసిన ‘‘విశ్వ కర్మ సేవ ట్రస్ట్’’. చెరుకూరి సేవ ట్రస్ట్( గుంటూరు వారి ఆధ్వర్యంలో) పురస్కారాలు కమిటీ సభ్యులు శ్రీనివాసులు మరియు బాల బ్రాహ్మ చారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు,కర్ణాటక, ఒరిశా రాష్ట్రాలకు చెందిన వివిధ రంగంలో అన్ని కులాల కళాకారులు దరఖాస్తు చేసుకోగా తెలంగాణకు చెందిన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు మద్దనపల్లి నగేష్ చారి కి జాతీయ గ్రామీణ వైద్య సేవ రత్న మరియు విశ్వకర్మ లెజెండరీ అవార్డు మరియు నంది అవార్డు గుంటూరు పున్నూరు ఎమ్మెల్యే కిరారి రోశయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి

సిటీలోని పుట్ పాత్ ల అనాధలకు స్కై ఫౌండేషన్ అన్నదానం

ఆత్మీయ సత్కారం అందుకున్న సైకాలజిస్ట్ జ్యోతి రాజా

ముదిరాజుల అలాయి..బలాయి... బంధుమిత్రుల కలయిక అద్భుతం
.jpg)