మహిళను వేధించిన ఆటో డ్రైవర్ కు వారం రోజుల జైలు శిక్ష
మహిళను వేధించిన ఆటో డ్రైవర్ కు వారం రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 ( ప్రజామంటలు): ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధించిన ఓ ఆటోడ్రైవర్ కు వారం రోజుల శిక్ష పడిరది. చిలకలగూడ ఎస్.ఐ. పి. కిషోర్ కథనం ప్రకారం.... పద్మారావునగర్ కు చెందిన ఓ మహిళ గత నెల 27న రాత్రి 11.30 గంటలకు ఆఫీస్ లో డ్యూటీ ముగించుకొని, క్యాబ్ లో పద్మారావునగర్ కు వచ్చి, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళుతుండగా, వెనక నుంచి వచ్చిన తుకారం గేట్ కు చెందిన షేక్ నదీమ్ అలీ (22) ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్య కరంగా ప్రవర్తించాడు. ఆమె పక్క నుంచే ఆటోను తీసుకెళ్ళుతూ, అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎంక్వైరీ చేసి తుకారం గేట్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ నదీమ్ అలీ గా గుర్తించారు. కేసు నమోదు చేసి సోమవారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జడ్జీ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టారు. నిందితుడికి వారం రోజుల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్.ఐ వివరించారు. ఈసందర్బంగా చిలకలగూడ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై నడిచేటప్పుడు వెనక వచ్చే వాహనాలను గమనించాలని, దుండగులు అసభ్యంగా ప్రవర్తించడం, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే అవకాశం ఉందన్నారు. రోడ్డుకు కుడివైపున నడవాలన్నారు. పద్మారావునగర్ లో నివాసం ఉంటే మెడికో గర్ల్స్ రాత్రుళ్ళు తమ ఇంటికి వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రాత్రుళ్ళు రోడ్డుపై నడిచేటప్పుడు చేతిలో మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళకూడదన్నారు. అలాగే విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించవద్దన్నారు. ఇండ్ల ముందు తెల్లవారుజామున క్లీన్ చేసే మహిళలు స్ట్రీట్ లో వచ్చే వెహికిల్స్ ను పరిశీలించాలని కోరారు. ఎమర్జెన్సీ సమయంలో 100 నెంబర్ కు డయల్ చేయాలని ఎస్.ఐ పి. కిషోర్ సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి_అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్
గురువారం జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో గృహనిర్మాణ శాఖ, మున్సిపల్, ఎంపిడివో అధికారులు, సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు.... తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు – సిట్ దర్యాప్తులో భారీ కుట్ర వెలుగులోకి
టీటీడీ అధికారుల నిర్లక్ష్యం లేదా కుట్రలో భాగస్వామ్యం
తిరుమల, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రసాదమైన లడ్డూలో ఉపయోగించిన నెయ్యిపై వచ్చిన కల్తీ ఆరోపణల కేసులో కీలక మలుపు వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కొత్త వివరాలను బయటపెట్టింది.
సిట్ విచారణలో ... పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 30 ( ప్రజా మంటలు)పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష
విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఎస్.ఐ వెంకట్ రావు, ఏ.ఎస్.ఐ లు బాలాజీ,గజేంధర్,హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్, గార్లను ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన ఎస్పీ
జిల్లా
పదవి... శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.
ధర్మపురి అక్టోబర్ 30(ప్రజా మంటలు) భద్రత చర్యలో భాగంగా ధర్మపురి పట్టణం లో పాన్ షాప్,కిరాణా షాప్ లలో పోలీసు నార్కోటిక్ జాగిలాలతో, బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు
జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం, మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి... భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం
న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
భారత దేశ 53, కొత్త ప్రధాన న్యాయమూర్తిగా (CJI) జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అధికారిక ఆమోదం తెలిపి ఉత్తర్వులపై సంతకం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈయన నవంబర్ 24 న పదవి... డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ ":జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
*
రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలిజగిత్యాల అక్టోబర్ 30 (ప్రజా మంటలు)పోలీస్ అమరవీరుల సంస్మరణ లో బాగంగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగలను స్మరిస్తూ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్... మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్లోకి
రేపు మధ్యాహ్నం 12.30కి మంత్రి పదవీ స్వీకారం
హైదరాబాద్, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ అజహరుద్దీన్ రేపు మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి సిఫారసుతో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నియామకాన్ని ఆమోదించినట్లు... ఎస్సీ బాలుర హాస్టల్ సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్
జగిత్యాల అక్టోబర్ 30(ప్రజా మంటలు)
మాట్లాడి సౌకర్యాలు తెలుసుకొని,పిడుగు పాటుకు దగ్దం అయిన గదిని పరిశీలించి,వసతి గదులు,వంట గది పరిశీలించి, హిమేష్ చంద్ర హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో మెరుగైన చికిత్స పొందుతూ ఉన్నాడని ప్రాణాపాయం లేదని ఈసందర్భంగా విద్యార్థులకు దైర్యం చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మేల్యే మాట్లాడుతూ
మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్... మోంథా తుపాను నివేదికపై మీడియా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు అసహనం
విజయవాడ, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
గురువారం ఆంధ్రప్రదేశ్లో బీభత్సం సృష్టించిన మోంథా తుపాను ప్రభావంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తుపానుపై ప్రభుత్వ చర్యల వివరాలను అడిగినప్పుడు, “మీకు సంచలన వార్తలే కావాలి, వాస్తవం అవసరం లేదు” అంటూ మీడియాను విమర్శించారు.... మున్సిపల్ శాఖలో ‘క్యాష్ ఫర్ జాబ్స్’ స్కాం –తమిళనాడు మంత్రిపై ఈడీ నివేదిక
తమిళనాడులో మరో పెద్ద కలకలం:
చెన్నై, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
తమిళనాడు రాజకీయ వాతావరణంలో మళ్లీ చర్చ రేపే అంశం వెలుగులోకి వచ్చింది. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనంలో, రాష్ట్రంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో భారీ స్థాయి క్యాష్ ఫర్ జాబ్స్ (డబ్బులకి ఉద్యోగాలు)... స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపణ
జూబ్లీహిల్స్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడంలేదు?
హైదరాబాద్, అక్టోబర్ 30 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ. కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నగరంలో ఉన్న స్లాటర్ హౌస్ మాఫియాతో... మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ రైడ్స్..
సికింద్రాబాద్, అక్టోబర్ 30 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెల్లర్స్ లో మూడవ రోజు గురువారం కూడ ఐటీ రైడ్స్ కొనసాగాయి. ఐటీ లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఈ మేరకు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని మానేపల్లి జ్యువెల్లర్స్ లో ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి 1250... 