నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో మేల్ నర్సింగ్ అధికారులకు అవకాశం కల్పించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండుగుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శ్రీవాణి కి ఈ మేరకు వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నర్సింగ్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్సీ నర్సింగ్ పూర్తిచేసిన మగ నర్సింగ్ ఆఫీసర్లకు నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కేవలం మహిళ నర్సింగ్ ఆఫీసర్లను భర్తీ చేసే విధంగా పాత జీవోలు ఉన్నాయని, వాటిని సవరించి రానున్న ప్రమోషన్ల భర్తీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన మగ నర్సింగ్ అధికారులకు కూడా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ జీవోను సవరించి అమలుపరచడం జరిగిందని తెలంగాణలో కూడా వెంటనే జీవన సవరించి మేలు నర్సింగ్ ఆఫీసర్లు కూడా ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని, ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కే వేణుగోపాల్ గౌడ్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాపోలు శేఖర్, కోర్ర వినోద్, రవి కుమార్ నేనావత్, బి రవి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య

సోను, సతీష్ ల పార్టీ నుండి బహిష్కరణ

ఇజ్రాయెల్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘన — 47 సార్లు దాడులు, 38 మంది పాలస్తీనియన్లు మృతి

రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర - సీఎం రేవంత్ రెడ్డి

టపాకులు రాత్రి 8 నుంచి 10 మధ్యనే కాల్చాలి - తిరుమలగిరి ఇన్స్పెక్టర్. జి నాగరాజు

దీపావళి జీవితాల్లో వెలుగు నింపాలి - అజాగ్రత్తతో జీవితాన్ని ఆగం చేసుకోకండి

పేద నిందితులకు బెయిల్ మొత్తాన్ని DLSA చెల్లించచ్చు - సుప్రీంకోర్టు

అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్
