నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
నర్సింగ్ లెక్చరర్ పోస్టులలో మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు అవకాశం ఇవ్వాలి
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో మేల్ నర్సింగ్ అధికారులకు అవకాశం కల్పించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండుగుల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ శ్రీవాణి కి ఈ మేరకు వినతి పత్రం సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నర్సింగ్ ఆఫీసర్లుగా ఉద్యోగం చేస్తూ ఎమ్మెల్సీ నర్సింగ్ పూర్తిచేసిన మగ నర్సింగ్ ఆఫీసర్లకు నర్సింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కేవలం మహిళ నర్సింగ్ ఆఫీసర్లను భర్తీ చేసే విధంగా పాత జీవోలు ఉన్నాయని, వాటిని సవరించి రానున్న ప్రమోషన్ల భర్తీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన మగ నర్సింగ్ అధికారులకు కూడా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఈ జీవోను సవరించి అమలుపరచడం జరిగిందని తెలంగాణలో కూడా వెంటనే జీవన సవరించి మేలు నర్సింగ్ ఆఫీసర్లు కూడా ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని, ఇందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కే వేణుగోపాల్ గౌడ్, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాపోలు శేఖర్, కోర్ర వినోద్, రవి కుమార్ నేనావత్, బి రవి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
