#
బీజేపీ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ
Published On
By From our Reporter
కామారెడ్డి, ఫిబ్రవరి 28 (ప్రజా మంటలు):
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్షం కీలక సమావేశాన్ని కామారెడ్డిలో నిర్వహించింది.కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, రానున్న అసెంబ్లీ బడ్జెట్... రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
Published On
By From our Reporter
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ
రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
▪️ మున్సిపల్ చైర్మన్గా కట్కం రవీందర్ ఎన్నిక▪️ వైస్ చైర్మన్గా... మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
Published On
By From our Reporter
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్పల్లి... యూజీసీ కొత్త నిబంధనలపై బీజేపీలోనూ విభేదాలు
Published On
By From our Reporter
విద్యామంత్రి వివరణ తర్వాత కూడా ఎందుకు ఆగని నిరసనలు?
న్యూఢిల్లీ, జనవరి 28 –(ప్రజా మంటలు);
ఉన్నత విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల తీసుకువచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నిబంధనలకు మద్దతు లభిస్తున్నప్పటికీ, మరోవైపు తీవ్ర... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
Published On
By From our Reporter
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?
Published On
By From our Reporter
*వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం *యువత సమైక్య భారత్ నిర్మాణానికి ముందుకు రావాలి *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్ *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు
సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్... 