#
Islamabad
National  International  

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు ఇస్లామాబాద్ (పాకిస్థాన్), నవంబర్ 11: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కచేరీ కోర్టు (జిల్లా కోర్టు) వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని మరోసారి ఉగ్రవాద భయాందోళనలోకి నెట్టింది. దాడి కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి సమీపంలో...
Read More...