న్యాయ శాస్త్రంలో 'అనన్య'కు 8 బంగారు పతకాలు
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల రూరల్ మార్చి 24 ( ప్రజా మంటలు )
మండలంలోని లక్ష్మీపూర్ చెందిన కూర్మచలం అనన్య న్యాయ శాస్త్రంలో 8 బంగారు పతాకాలను సాధించింది.
ఈ మేరకు అదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ప్రియదర్శిని చేతుల మీదుగా న్యాయశాస్త్ర డిగ్రీ పట్టాతో పాటు 8 బంగారు పతకాలను అనన్య అందుకుంది.
ఉస్మానియా యూనవర్శిటి పరిధిలోని ఆంధ్ర మహిళా సభ లా కళాశాలలో 2020-2023 వరకు బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు పూర్తి చేసింది.
ఈ మేరకు న్యాయ శాస్త్రంలోని లేబర్ లా, కానిస్టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఫ్యామిలా, లా ఆఫ్ జూరిస్క్రిప్రిడెన్స్ విభాగాలతో పాటు ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్, ఎల్ఎల్బి సెకండ్ ఇయర్, 2020-2023 బ్యాచ్ లో అత్యుత్తమ విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు కళాశాల యజమాన్యం 8 బంగారు పతకాలతో సత్కరించింది. అనన్య తండ్రి కూర్మచలం వేణుమాధవ్ జగిత్యాల జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది కాగా, తల్లి పుష్పలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అనన్య భర్త గొనెపట్ల అజయ్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు.
ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ..... న్యాయశాస్త్రంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగేందుకు, సామాన్యుడికి సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.
అనన్యకు బంగారు పతకాలు రావడం పట్ల లక్ష్మీపూర్ వాసులతో పాటు జగిత్యాల కోర్టు న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
థాయిలాండ్లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు
బ్యాంకాక్ (థాయిలాండ్), నవంబర్ 06 :
థాయిలాండ్లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పోటీ పర్యవేక్షకురాలు నవత్ ఇత్సారక్రిషిల్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ అధ్యక్షురాలు, పాల్గొనే అందగత్తెలను అవమానించారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తాయి.
బ్యాంకాక్లోని ప్రధాన వేదికలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అందాల... మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి
మహబూబాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
మహబూబాబాద్ జిల్లాలో లంచం కేసులో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అనేపురం గ్రామం, మర్రిపాడ మండలంలో పనిచేస్తున్న **వ్యవసాయ విస్తరణ అధికారి జీ. సందీప్ (29)**ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారంగల్ రేంజ్ పరిధిలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... అసిఫాబాద్ సివిల్ సప్లైస్ కార్యాలయ అధికారులపై ఏసీబీ ఉచ్చు – రూ.75 వేల లంచం కేసు
అసిఫాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
అసిఫాబాద్ జిల్లాలో లంచం కేసులో ఇద్దరు అధికారులను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలో పట్టుకున్నారు. సివిల్ సప్లైస్ కార్యాలయానికి చెందిన డిస్ట్రిక్ట్ మేనేజర్ (AO-1) గురుబెల్లి వెంకట్ నరసింహారావు, టెక్నికల్ అసిస్టెంట్ (AO-2) కోతగొల్ల మనికాంత్ లపై ఏసీబీ ఉచ్చు వేసింది.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... నవీన్ యాదవ్కు మద్దతుగా కోట నీలిమ ప్రచారం
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బరిలో ఉత్సాహం
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ఉపఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి వి.నవీన్యాదవ్కు మద్దతుగా పీసీసీ వైస్ప్రెసిడెంట్డాక్టర్కోట నీలిమ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో ఆమె స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్వాసులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో... 13 గంటల పాటు అరుదైన గుండె శస్త్రచికిత్స..
బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ సక్సెస్
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
వరంగల్కు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి బేగంపేట కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో చేసిన అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. రోగి గుండె ప్రధాన రక్తనాళం ఆయోర్టాలో 13.5 సెంటీమీటర్ల మేర ఏర్పడిన ఆన్యురిజం కారణంగా పూర్తిగా
ఆయన... చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న మహిళ – సంగారెడ్డిలో విషాద ఘటన
సంగారెడ్డి, నవంబర్ 06 (ప్రజా మంటలు):
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు... మాల్యాలలో యువకుడి ఆత్మహత్యాయత్నం – తల్లి మృతి పై చర్యల కోసం డిమాండ్
జగిత్యాల (రూరల్), నవంబర్ 06 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మల్యాల మండల పోలీస్ స్టేషన్ వద్ద దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ పోలీస్ స్టేషన్ గేట్ గోడ ఎక్కి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం మేరకు, అఖిల్ తల్లి... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీతకు మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 06 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో షేక్పేట్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారికి మద్దతుగా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, మాజీ... ఎస్సారెస్పీ కెనాలో గుర్తు తెలియని మహిళా మృతదేహం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని బిబి, రాజుపల్లె గ్రామ శివారులో ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియనిసం 30:40 మధ్యన మహిళ మృతదేహం ఒట్టి పైన ఆనవాళ్లు చామన చాయ ఎరుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా మృతురాల వివరాలు తెలిసినవారు ఈ క్రింది నెంబర్ల... గొల్లపల్లిలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ ,కృష్ణ సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 06 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ రాములపల్లి గ్రామంలో సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు వీధి విధానాల గురించి తెలియజేస్తూ, సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన... టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలు
జగిత్యాల (రూరల్) lనవంబర్ 06:(ప్రజా మంటలు):
ఐఎఫ్ డబ్ల్యూజే ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా టీ డబ్ల్యూ జె ఎఫ్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలోఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం కమిటీ హాల్లో టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘ సభ్యులు... ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును కలిసిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలు – హర్మన్ప్రీత్ జెర్సీ బహుమతి
న్యూఢిల్లీ, నవంబర్ 06:ICC మహిళా క్రికెట్ వరల్డ్కప్ 2025 విజేతలైన భారత మహిళా జట్టును రాష్ట్రమంత్రి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రాష్ట్రపతికి జట్టు సభ్యులందరి సంతకాలతో కూడిన జెర్సీని అందజేశారు.
రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “భారత మహిళా... 