జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్  

On
జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్  

జగిత్యాల జిల్లాలో గంజా సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ -ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రెస్ మీట్    

జగిత్యాల మార్చ్ 23:
విశాఖపట్నం నుండి జగిత్యాల కి గంజాయి
 సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, వాటి నుండి ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

5 గురు సభ్యుల ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు.
చదువు మానేసి..గంజాయి విక్రయిస్తున్న ముఠా
విశాఖ పట్నం నుంచి గంజాయి తెచ్చేవారు

సీలేరు నుంచి గంజాయి లింక్స్ పెట్టుకున్నారు
జగిత్యాల లో గంజాయిని చిన్న ప్యాకేట్స్ లో పెట్టి అమ్మారు.

రాయికల్,మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులు ,5 సెల్ ఫోన్లు  స్వాధీనం, 2 బైక్లు స్వాధీనం చేసుకొన్నారు.   

 రాయికల్ శివారు లో గల ప్రభుత్వ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న రాయికల్ ఎస్స్పై అజయ్ తన సిబ్బంది తో కలిసి నిందుతులు గణేష్ మరియు సతీష్ లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 కిలో ల గంజాయి, 3 సెల్ ఫోన్లు, బైక్ ను జప్తు చేయడమైనది. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న గణేష్ సతీష్ ల పై అమాయక యువకులకు అమ్ముతున్న అజయ్, సాగర్ మరియు మురికొంత మంది వ్యక్తుల పై రాయికల్ పోలీస్ స్టేషన్ నంద కేసు నమోదు చేయనైనది.

నితిన్ తన ఇంటి వద్ద ఉన్న 4 కిలోల గంజాయి ని తీసుకొని, ఏదైనా ఆడవి లో చిన్న చిన్న ప్యాకెట్లు చేయడానికి రేగుంట నుండి మల్లాపూర్ వైపు వెళ్తుండగా మల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్ తన సిబ్బంది తో కలిసి రేగులట గొర్రెపల్లి మధ్య గల అడవి దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నితిన్ ని పట్టుకొని అతని వద్ద నుండి 4 కిలోల గంజాయి ని ఒక సెల్ ఫోన్ మరియు ఒక బైక్ ను ఇప్పు చేసినారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నితిన్ న్ పై మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు చేశారు  గంజాయి అక్రమ రవాణా చేస్తూ మరియు అమ్ముతున్న నిందితులను  మెట్పల్లి డీఎస్సీ  ఉమా మహేశ్వర్ రావు  పర్యవేక్షణ లో, నిందితులను చాక చక్యంగా పట్టుకున్న మెట్బల్లి సీఐ  నవీన్  ముల్లాపూర్ ఎస్సై కిరణ్ కుమార్    కానిస్టేబుల్స్ సంతోష్, ప్రశాంత్, సుమన్, కిరణ్, పీ సంతోష్ 
సురేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Tags
Join WhatsApp

More News...

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చెయ్యడమే ప్రభుత్వం లక్ష్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చెయ్యడమే ప్రభుత్వం లక్ష్యం.  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్     జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)  సామ సత్యనారాయణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఏర్పడ్డ ప్రజపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన వడ్డీలేని రుణాల పంపిని కార్యక్రమం...
Read More...
State News 

రెండేళ్ళ బాబుకు అరుదైన ‘బబుల్- హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధి.

రెండేళ్ళ బాబుకు అరుదైన ‘బబుల్- హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధి. మెడికవర్ హాస్పిటల్స్ లో  క్లిష్టమైన శస్త్రచికిత్స సక్సెస్     సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు): అత్యంత అరుదైన బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రెండేళ్ళ చిన్నారికి సికింద్రాబాద్  మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు న్యూరో-ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి, పున:ర్జన్మ ప్రసాదించారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు ఇందుకు సంబందించిన...
Read More...

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం_  మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెగడపల్లి నవంబర్ 25 ( ప్రజా మంటలు)మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి_ మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గ వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న...
Read More...

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం

ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండుగ వాతావరణం జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ చీరల పంపిణీతో గ్రామాల్లో పండగ వాతావరణము నెలకొందని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. ▪️ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 21 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేసి,9మంది ఆడబిడ్డలకు మంజూరైన 9...
Read More...

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా?

రోడ్డుపై పశువులు ఇలా ప్రజలు  ,వాహనాలు వెళ్లడం ఎలా? ? జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలో నానాటికి ట్రాఫిక్ పెరుగుతుంది. దీనికి కారణం రవాణా సౌకర్యాలు పెరిగి పోరుగు జిల్లాలు దగ్గర కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రానికి పొరుగు జిల్లాల వాళ్ళు రావడం మరింత ట్రా "ఫికర్ " అయింది. వీటన్నిటికీ తోడు జిల్లాలో ఏ మూల చూసినా పశువులే...
Read More...

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ

తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పనుల్లో వేగం — ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణ హైదరాబాద్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు దేశ-విదేశాల నుండి భారీగా ప్రతినిధులు హాజరుకానుండగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా అన్ని...
Read More...

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ

వరంగల్‌లో ‘నిత్య పెళ్లికూతురు’ ఘరానా మోసం — బంగారం, నగదుతో పరారైన మహిళ వ‌రంగ‌ల్‌ నవంబర్ 25 (ప్రజా మంటలు): మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి పేరుతో యువకులను మోసం చేసే నిత్య పెళ్లికూతురు ఘరానా మరోసారి బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ఇదే తరహా మోసాలతో పలువురిని మభ్యపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే… వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి...
Read More...

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్

మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్ మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు): మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కె. చందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం...
Read More...

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు...
Read More...

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.

బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం  రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.    జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి...
Read More...

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ఐ  హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ  అనారోగ్యంతో  బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి...
Read More...

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి?

ఐబొమ్మ రవి కన్ఫెషన్‌లో సంచలన వివరాలు వెల్లడి? హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు): ఐబొమ్మ బెట్టింగ్ వెబ్‌సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు...
Read More...