తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

On
తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

సికింద్రాబాద్  నవంబర్ 08 (ప్రజా మంటలు): 


తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌, జోసెఫ్‌, శివ‌, అనిల్‌ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. పీసీలు చారి, రామకృష్ణ, రవి తదితరులు యువతను ప్రోత్సహించారు.

Tags
Join WhatsApp

More News...

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం

పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు): ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్‌ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ...
Read More...
National  Filmi News  State News 

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి

ఎస్‌.ఎస్‌. రాజమౌళి కొత్త సినిమా లుక్‌ విడుదల – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” పాత్రతో చర్చల్లోకి రాజమౌళి కథ — ఊహలకు అతీతం హైదరాబాద్‌ నవంబర్ 08: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్‌.ఎస్‌.ఎస్‌.ఎం‌.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి. ప్రపంచ ప్రఖ్యాత...
Read More...

షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో

షేప్ ఆఫ్ మొమో” నేపాలీ  చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం గ్యాంగ్టాక్ నవంబర్ 08: సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి...
Read More...

జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!

జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు! న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి. Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు...
Read More...
State News 

ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!

ఉప ముఖ్యమంత్రి  భట్టి  డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్‌రావు సంచలన ఆరోపణలు! హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు): తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే...
Read More...

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా?

iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా? అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో కొత్త తరహా రూపం    హైదరాబాద్ నవంబర్ 08:    ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్‌పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.    మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం...
Read More...
Local News 

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి

తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి సికింద్రాబాద్  నవంబర్ 08 (ప్రజా మంటలు):  తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్‌ టెంపుల్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు మహేష్‌, జోసెఫ్‌, శివ‌, అనిల్‌ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి  తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు....
Read More...
Local News 

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్

ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్ జగిత్యాల నవంబర్ 08  (ప్రజా మంటలు):  జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు....
Read More...
Local News 

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌

ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌ సికింద్రాబాద్‌, నవంబర్‌ 8 (ప్రజామంటలు):  ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్‌ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్‌, కోశాధికారిగా నూకల నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్‌, కొడరపు అశోక్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్‌ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి...
Read More...
Local News 

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు

నల్లగుట్ట నాలా  స్ట్రెచ్‌లో హైడ్రా  స్పెషల్ డ్రైవ్  :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్‌ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌లలో పేరుకున్న సిల్ట్‌, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్‌ కార్పొరేటర్‌ చీర...
Read More...
Local News 

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్‌ కీలకపాత్ర  ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :   తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌, సనత్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్‌ ఆధ్వర్యంలో...
Read More...
Local News 

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌గ్రాడ్యుయేట్‌టీచింగ్‌ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు క్లినికల్‌నైపుణ్యాలను, డయగ్నస్టిక్‌అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్‌ఎగ్జామినేషన్‌, క్లినికల్‌చర్చలు, కేస్‌బేస్డ్‌డిస్కషన్‌లు, హ్యాండ్స్‌ఆన్‌ట్రైనింగ్‌వంటి అంశాలు...
Read More...