పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

On
పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి  చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్


జగిత్యాల అక్టోబర్ 24(ప్రజా మంటలు)
 జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ మండల విద్యాధికారులు  స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

 కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ గౌడ్, విద్యాశాఖ అధికారి కే.రాము తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు  సాయంత్రం ప్రత్యేక తరగతులను కచ్చితంగా నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పది పరీక్షల్లో ఉత్తీర్ణత పెరిగేలా నాణ్యతతోకూడిన బోధన జరిగేలా చూడాలని కోరారు. 

చదువులో వెనుకబడిన విద్యార్థులకు టీచర్లు వ్యక్తిగత శ్రద్ధతో బోధించాలని సూచించారు.
 జిల్లాలో 7289 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు.

 ప్రత్యేక తరగతుల నిర్వహణ, సకాలంలో సిలబస్ పూర్తి, పోషకుల సమావేశముల నిర్వహణకు కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి ఉత్తీర్ణత పెరగడానికి మెరుగైన బోధన అందించాలని తెలిపారు.

విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా, శ్రద్ధతో ,బాధ్యతగా అమలు చేయాలని ఎటువంటి విషయాల్లో నిర్లక్ష్యం వహించరాదని ఏదైనా  సహకారం ఉంటే తప్పనిసరిగా జిల్లా స్థాయిలో డిఇఓ కి అందజేయాలని వాటిమీద మేము చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 క్షేత్రస్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ఎంఈఓ లు ' సీ' గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి వారు ఏ అంశాలు వెనుకబడి ఉన్నారో ఆయా అంశాల ప్రకారం ప్రణాళిక తయారు చేసుకొని వాటిపై పిల్లల మీద తల్లిదండ్రులకు కూడా అవసరమైతే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారిని కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించేలా చూడాలని తెలిపారు. 

ప్రస్తుత సంవత్సరం మీ అందరికీ జీరో పర్సెంట్ ఫెయిల్యూర్ టార్గెట్ గా ఉండాలని 100% పాస్ అయ్యేలా ఏంఈవో లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని  తెలిపారు.

  ఎటువంటి ఇంటర్వన్షన్స్ కావాలన్నా ,బెస్ట్ మెథడ్స్ కావాలన్నా, ఎక్స్పర్ట్ టీచర్స్ కావాలన్నా   ప్రొవైడ్ చేస్తాము కాని 100% రిజల్ట్ తీసుకురవడం  అందరి బాధ్యత అని సూచించారు.

 జాతీయస్థాయిలో జిల్లా స్థానం ర్యాంకింగ్ తక్కువగా ఉందని క్షేత్రస్థాయిలో మీరు చేసే కార్యక్రమాలు తప్పనిసరిగా ఆన్లైన్లో గాని ఆప్లోడ్ గాని డాటాని అప్డేట్ చేస్తేనే  జిల్లాస్థాయి ర్యాంకింగ్ పెరుగుతుంది కాబట్టి అందరు ఎంఈఓ స్కూల్ కాంసెడ్ మాస్టర్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సూచించి ఆ విధంగా అప్డేట్ చేయించగలరని, మధ్యాహ్న భోజన విషయంలో గానీ, టాయిలెట్స్ విషయంలో గానీ, పాఠశాల పరిశుభ్రత అంశాలలో గాని ఎటువంటి  నిర్లక్ష్యం వహించరాదని అందుకు అందరూ బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్  ఆదేశించారు.

ఈ సమావేశంలో ఏంఈవో లు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా సమగ్ర శిక్ష కో - ఆర్డినేటర్ లు, ఏపివో లు సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International  

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా? వాషింగ్టన్‌ అక్టోబర్ 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన కొత్త వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల...
Read More...
State News 

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు 

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు  చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో...
Read More...
Local News 

చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది! కన్నీటి సముద్రంలో వంగర గురుకులం

చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది!  కన్నీటి సముద్రంలో వంగర గురుకులం ఇంత తెలివైన అమ్మాయి ఎందుకిలా…” చదువులో టాపర్   * గురుకులంలో కుదుపేసిన ఆత్మహత్య ఘటన 
Read More...
Local News  Spiritual  

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ వారం రోజుల పాటు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజామంటలు) : సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా ఆలయంలో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ఉత్వవానుజ్ఞ,...
Read More...
Local News 

పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి  చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 24(ప్రజా మంటలు)  జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ మండల విద్యాధికారులు  స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.   కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ పదో...
Read More...
Local News 

రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._ జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్

రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు  అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  మండలం  మోరపల్లి గ్రామంలో పర్యటించిన తొలి జెడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్  వసంత మాట్లాడుతూ   పేదల అభివృద్ధిని, సంక్షేమం కాంక్షించాల్సిన ముఖ్యమంత్రి కి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల కనీసం సోయి లేకపోవడం విచారకరం అన్నారు.   రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం       సగటున...
Read More...
National  State News 

సతారా జిల్లా ఫల్టన్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు

సతారా జిల్లా ఫల్టన్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు “భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?”ముంబై, అక్టోబర్ 24:మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ పట్టణంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన చేతిపై రాసిన ఆత్మహత్యా గమనికలో ఇద్దరు పోలీసు అధికారులపై లైంగిక వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేశారు.డాక్టర్ చేతిలో...
Read More...

అమెరికా ట్రేడ్ డీల్‌పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం

అమెరికా ట్రేడ్ డీల్‌పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24: భారత్ ఎలాంటి ట్రేడ్ డీల్ (వ్యాపార ఒప్పందం) విషయంలోనూ తొందరపాటు లేదా ఒత్తిడికి లోనవ్వదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు   జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన “బెర్లిన్ గ్లోబల్ డైలాగ్” సదస్సులో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఏ దేశం ఒత్తిడికీ తలవంచదు. మేము డెడ్‌లైన్‌ కింద...
Read More...
State News 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు హైదరాబాద్‌ అక్టోబర్ 24 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్‌ 11న పోలింగ్‌ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో...
Read More...
Local News  State News 

బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..

బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్.. అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) : కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి  చెందిన సోమయ్య కుమారుడు...
Read More...
National 

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం! వారంలో ₹9500 తగ్గుదల హైదరాబాద్, అక్టోబర్ 24:దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్...
Read More...
Local News 

తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  మండలం తక్కల పల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 12 లక్షల 60 వేలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 22 లక్షల 20 వేలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి ఈ...
Read More...