జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవం నిమజ్జన సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 7(ప్రజా మంటలు)
జిల్లాలో వినాయక నిమజ్జన మహోత్సవం శాంతియుతంగా, భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు . జగిత్యాల గల చింతకుంట చెరువు ఇమ్మర్షన్ పాయింట్ల వద్ద భద్రత ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతుందని మొదటి రోజు నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ నిర్వహించడం జరిగిందని అన్నారు.
నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా సాగేందుకు భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు.
ఎస్పీ వెంట డీఎస్పీ రఘ చందర్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సుధాకర్ , ఎస్.ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
