వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా విద్యాధికారి రాము నాయక్
గొల్లపల్లి మే 23 (ప్రజా మంటలు):
ఉపాధ్యాయ వృత్తి విద్య నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రాము నాయక్ ,రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ ఉపాధ్యాయులకు సూచించారు .శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవరోజు వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతుల కార్యక్రమాలను రాష్ట్ర పరిశీలకులతో కలిసి పరిశీలించారు .ఈ సందర్భంగా వృత్తి విద్యా నైపుణ్యతను మెరుగుపరచుకొనేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విధిగా ప్రత్యేక చొరవ చూపాలన్నారు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యక్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆచరణలో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
.ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి అన్నారు . వృత్తి విద్య నైపుణ్యతను పెంపొందించుకోవడానికి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈ ఓ జమునా దేవి, రాజేష్,సిఆర్పీలు రాజేందర్ ,ప్రభాకర్ ,లచ్చయ్య మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
