బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

On
బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

        సిరిసిల్ల. రాజేంద్ర శర్మ 
జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)
జిల్లా 
బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్ శ్రీమతి  దావ వసంత సురేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

జమ్ము కాశ్మీర్ ఉగ్ర దాడుల్లో మరణించిన వారికి రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగినది.

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ

ఈ నెల 27 నాడు చలో వరంగల్ బి ఆర్ యస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం జగిత్యాల జిల్లాలో అన్ని 
నియోజకవర్గల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని.. ప్రజలు, బి ఆర్ యస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని జగిత్యాల జిల్లా నుండి 20,000 (ఇరువై వేలు) మంది తరలి వెళ్తున్నామని..బస్సులు, కార్లు వాహనాలు సరిపోవడం లేదు..సర్దుబాటు చేసుకుంటున్నామని... కేసీఆర్ గారిని చూడటానికి ప్రజలు ఉత్సాహo కనబరుస్తున్నారని.. 15 నెలల దుర్మార్గపు పాలన.. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు.. ఏ శాఖ మంత్రి కూడా దానికి న్యాయం చేయడం లేదని, పోలీస్ వారు నిమిత్త మాతృలేనని, ప్రజలు, రైతులు ఈ ప్రభుత్వం ఫై విసిగి పోయారని ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని, 27 నాడు  బి ఆర్ యస్ జెండా ఆవిష్కరించి తరలి వెళ్లాలని దిశ నిర్దేశం చేశారు.. 

దావ వసంత సురేష్  మాట్లాడుతూ...
25 వసంతాలు పూర్తి చేసుకొని 27 నాడు బి ఆర్ యస్ రజతోత్సవ సభ కోసం ప్రజలందరూ ఇంటి పార్టీ గా భావించి గులాబీ జెండా గుండెల్లో నింపుకున్నారని ప్రజలంతా
 బి ఆర్ యస్ రజతోత్సవ సభ కు రావడానికి మరియు బీడీ కార్మికులు స్వచ్చందగా దారి ఖర్చుల కోసం విరాళం ఇవ్వడం చూస్తూ ఉంటే కేసీఆర్ పై ఎంతో అభిమానం చూపిస్తున్నారని, గ్రామ స్థాయి నుండి పట్టణం, మండలం, జగిత్యాల నియోజకవర్గంలో కుల సంఘాలను, వాకార్స్ అసోసియేషన్ కలిశామని,జగిత్యాల అభివృద్ధి ప్రదాత కల్వకుంట్ల కవితక్క  మొన్న జగిత్యాల విచ్చేసి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు దిశా నిర్దేశం చేశారు.వారి ఆదేశానుసారం
 జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు  ఆధ్వర్యంలో 
ఎమ్మెల్సీ యల్ రమణ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్ ,
 బి ఆర్ యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో  సమన్వయo  చేసుకుంటూ సభ విజయవంతం కోసం జగిత్యాల నియోజకవర్గం నుండి 5000మంది తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు..
   అనంతరం పట్టణ మరియు మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో సమావేశమై రజోత్సవ సభ గురించి సమీక్షించి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి సభను విజయవంతం చేయాలని బస్సులో బయలుదేరుటకు అన్ని సర్వం సిద్ధం చేసుకుని ఉండాలని అన్నారు. బస్సు ఎక్కే కార్యకర్తలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే దాకా బస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకొని సభను విజయవంతం చేయాలని అన్నారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్  జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయికల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు  తెలు రాజు బర్కాం మల్లేష్  రాయికల్ కో ఆర్డినేటర్ శ్రీధర్ పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మహేష్ మాజీ ఎంపీపీ సాయి రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు దామోదర్ రావు సమిండ్ల శ్రీను శీలం ప్రవీణ్  వెంకటేశ్వర్ రావు రాజేష్ సందయ్య హరీష్ ప్రతాప్ సన్నిత్ రావు మధు జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి హైదరాబాద్ జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి  ప్రధాన కార్యదర్శులు అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు...
Read More...
Local News  State News 

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి - తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై...
Read More...
Local News 

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు)  గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయురాళ్లు ఆషాఢమాస గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు...
Read More...
Local News 

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు ప్రజామంటలు, ముల్కనూర్:కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
Read More...
Local News 

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*  

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   *గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   ప్రజా మంటలు వేలేరు.  గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా రైతులతో తుది సదస్సు ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే  అర్జీ రూపేనా మాకు సమర్పించండి. వాటిని ఒక కొలిక్కి తీసుకువచ్చి భూ నిర్వాసితులకు క్రమబద్ధీకరించగలము. రైతులు వారి వారి పాసుబుక్ 
Read More...
Local News 

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు):జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇట్టబోయిన భూపతి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...
Local News 

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ   అధికారులు వేడుకుంటున్నా వాహనదారులు  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వెల్కటూర్ వెళ్లే రహదారిలో రోడ్డుకి ఇరువైపులా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇరిగి,వంగిన చెట్లు. రోడ్డుపై గుంపుగా ఉన్న  నిత్యం స్కూలుకు వెళ్లే పిల్లలు వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదం పొంచి ఉందని సమస్యపై  పరిష్కారం...
Read More...
Local News 

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు    జగిత్యాల జూలై 11 ( ప్రజా మంటలు)   పట్టణంలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ట్రస్స్మా జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ రావు మరియు పాఠశాల చైర్మన్ మంజుల రమాదేవి  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ...
Read More...
Local News 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు) ప్రముఖ పుణ్యక్షేత్రం  భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి పై దాడి నిరసిస్తూ జగిత్యాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామ మందిరం కార్యనిర్హణాధికారి ఆలయ అర్చకులు సిబ్బంది భద్రాచలం ఈవో పై జరిగిన ఘటనను ఖండిస్తూ ఆలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ...
Read More...
Local News 

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది  రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు...
Read More...
Local News 

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు)స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో భగవద్ గీత శిక్షణ తరగతులు ప్రారంభ మయ్యాయి. గురువారం నుండీ 10రోజుల పాటు సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం ,...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి సికింద్రాబాద్, జూలై 11 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. ఓపి బ్లాక్ ఎదురుగా 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి,  NTPC హాల్లో 55-60 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ లు లభించాయి. అలాగే మెడికల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి...
Read More...