సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ప్రదర్శనలు - ఎస్ఐ సిహెచ్ సతీష్

On
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ప్రదర్శనలు - ఎస్ఐ సిహెచ్ సతీష్

గొల్లపల్లి ఎప్రిల్ 24:(ప్రజా మంటలు)

 జిల్లా ఎస్ప అశోక్ కుమార్  ఆదేశాల మేరకు గొల్లపల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపట్నంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహనకల్పించారు


కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి ఎస్సై సిహెచ్ ,సతీష్,  మాట్లాడుతూ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి  మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే  1930 నంబర్ కి పిర్యాదు చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని  గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని
దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు  పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.


యువత చెడు వ్యసనాలకుఅలవాటు పడకూడదని, ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. 


గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాబృందం కమలేష్, గడ్డం రమేష్ ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags

More News...

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి  - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత -మల్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు) ఆర్యవైశ్యుల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత అన్నారు. శనివారం మల్యాల ఎక్స్ రోడ్డులో  ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ పబ్బ శ్రీనివాస్ ఆద్వర్యంలో జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య ఉపాధ్యాయ ఉత్సవ్ 2025 పేరిట...
Read More...
Local News 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్  జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)   9వ వార్డులో 1 కోటి 25 లక్షలతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. 1 కోటి 50 లక్షల తో రామాలయం...
Read More...
Local News 

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి.        -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .                 జగిత్యాల సెప్టెంబర్ 13( ప్రజా మంటలు)పెన్షనర్ల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ సంఘ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి పుష్పగుచ్చము...
Read More...
Local News 

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.  నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్‌ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు.   నిందితునికి  కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత. జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)హత్య, హత్యయత్నాలు, దోపిడీలు, బెదిరింపులు సహా 20 కేసుల్లో నిందితుడిగా బండి శ్రీకాంత్   శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్    జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన బండి@తరాల శ్రీకాంత్ అనే వ్యక్తి శాంతి భద్రతలకు...
Read More...
National  State News 

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు బెర్హంపూర్ (ఒడిశా) సెప్టెంబర్ 13: ఒడిశాలోని ఒక ఆశ్రమ  పాఠశాల హాస్టల్‌లో విద్యార్థుల కళ్ళు ఫెవిక్‌విక్‌తో ఎవరో అతికించిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత మరియు పర్యవేక్షణ గురించి ఆందోళనలను రేకెత్తించింది. బాధిత విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చారు మరియు వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.బాధిత విద్యార్థులను...
Read More...
Local News 

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం వరంగల్ సెప్టెంబర్ 13: తెలంగాూ రాష్ట్ర ప్రభుతరు ఉద్యోగుల సంఘం, వరంగల్ సిటి యూనిట్ తైవార్షిక 2005 -2028 సంవత్సరానికి కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది  ఈ క్రింది కార్యవర్గం ఎక్కవంగా ఎన్నికైంది. మహమ్మద్ నిఖాముద్దీని అధ్యక్షులు, ఎం.ఏ. జలీల్ అసోసియెట్ అధ్యక్షులు, ముబషీర్ అహ్మద్ మహమూది. కోశాధికారి పెద్ది స్వరాజ్యబాబు, ఉపాధ్య ఉటీస్, కార్యదర్శి, ఎం....
Read More...
National  State News  International  

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక ఈరోజు సాయంత్రం 5 గంటలకు భారత కాలమానం ప్రకారంANI పోడ్కాస్ట్  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 13: నేపాల్ స్థానిక సమస్యలలో చైనా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకుంటున్నారు" అని లోబ్సాంగ్ సంగే పేర్కొన్నారు. టిబెట్ మాజీ ప్రధాని ANI ఎడిటర్ స్మితా ప్రకాశ్ తో జరిపిన పాడ్కాస్ట్ లో చైనా దుర్ణితిపై, దురాలోచనలపై అనేక...
Read More...
Local News 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ 

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ  సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) : గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులు  కొత్తగా నియమితులైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎన్.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసి, రోగుల వైద్యం మెరుగుపరచడంలో పూర్తి సహకారం అందిస్తామని జూడా హామీ ఇచ్చింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలిసి...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం 

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం  జగిత్యాల సెప్టెంబర్ 12(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం శుక్రవారం  14వ రోజుకు చేరింది. వామన పురాణంలోని ప్రహ్లాదునితో వామనుని యుద్ధం ,సతిదేవి జన్మ వృత్తాంతం  దక్షయజ్ఞం, ఘట్టాలు ఆచార్యులు కండ్లకు కట్టినట్టుగా వివరించారు. వామన పురాణం...
Read More...
Local News 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు 

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో  స్కై ఫౌండేషన్ వేడుకలు  సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు): స్కై ఫౌండేషన్ సంస్థ స్థాపించి పదమూడు సంవత్సరాలు దాటినా శుభ సందర్భంగా శుక్రవారం  అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు.  చిన్నారులతో కేక్ కట్ చేయించి, రకరకాల తినుబండారాలు,నోట్ పుస్తకాలు, పలకలు, బలపాలు, ఇతర స్టేషనరీ వస్తువులు, బహుమతులు అందించారు, అలానే రోడ్ల పక్కన జీవనం సాగించే సంచారజాతుల వారితో కేక్...
Read More...
Local News 

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని     సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) : మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ  పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో...
Read More...
Local News 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఈరోజు, మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యులు హరీష్ రావును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో  రాజేశం గౌడ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు...
Read More...