సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ప్రదర్శనలు - ఎస్ఐ సిహెచ్ సతీష్

On
సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ప్రదర్శనలు - ఎస్ఐ సిహెచ్ సతీష్

గొల్లపల్లి ఎప్రిల్ 24:(ప్రజా మంటలు)

 జిల్లా ఎస్ప అశోక్ కుమార్  ఆదేశాల మేరకు గొల్లపల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవపట్నంలో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహనకల్పించారు


కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి ఎస్సై సిహెచ్ ,సతీష్,  మాట్లాడుతూ ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి  మోసపోవద్దని, ఎవరైనా మోసపోయినట్టైతే  1930 నంబర్ కి పిర్యాదు చేయాలని,పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని  గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని
దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు, సిసి కెమెరాలు ఏర్పాటు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు  పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.


యువత చెడు వ్యసనాలకుఅలవాటు పడకూడదని, ప్రభుత్వం ,పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. 


గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలుపాలన్నారు,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాబృందం కమలేష్, గడ్డం రమేష్ ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు

సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్  సంచార జాతుల చిన్నారులతో కలిసి ఆనందంగా వేడుకలను నిర్వహించింది. రోడ్ల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న చిన్నారులకు పలకలు, బలపాలు, ఆట వస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు పూచించారు. నేటి...
Read More...
Local News 

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్..

భోలక్ పూర్ లో ఘనంగా చిల్ర్డన్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు): మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు జయంతి సందర్బంగా శుక్రవారం భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో చిల్ర్డన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్కేజీ,యూకేజీ చిన్నారి విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ లలో చాచా నెహ్రు,రాణి రుద్రమదేవి,డాక్టర్స్ ,నర్సులు,పోలీస్ , రైతులుగా,వివిద రాష్ర్టాల ఆహార్యం ధరించి చేసిన ర్యాంప్...
Read More...
Local News  State News 

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్

తెలంగాణ లోని యుక్త వయస్సు వారిలో పెరుగుతున్న ప్యాక్రియాటిక్ క్యాన్సర్ సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు):తెలంగాణలో యువ వయస్సు వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. శుక్రవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  35–50 ఏళ్ల మధ్య...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం

కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం సికింద్రాబాద్, నవంబర్ 14 ( ప్రజామంటలు) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె,...
Read More...
Local News 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్ 

బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి  ప్రదీప్ కుమార్    (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన బాధ్యతలు చేపట్టిన మండల పంచాయతీ అధికారి ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు రవిరాజా కార్యదర్శి రమేష్, శుక్రవారం శాలువాతో సన్మానించారు గతంలో పెద్దపెల్లి మున్సిపాలిటీ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం జగిత్యాల (రూరల్) నవంబర్ (ప్రజా మంటలు):  జగిత్యాల పట్టణంలోని రైతు మార్కెట్‌ వల్ల ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ సమర్పించిన అభ్యర్థనలో, రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దిన తర్వాత ప్రారంభంలో ప్రజలు ఆనందపడినా, తగిన విధంగా నిర్వహణ లేకపోవడంతో...
Read More...

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)  అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...
Local News 

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం...
Read More...
National  State News 

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం న్యూ ఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండుమూడొంతులకుపైగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తుండగా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు మరింత పెంచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఏళ్లలో ఎదుర్కొన్న 95 ఓటముల జాబితాను పటంగా రూపొందించి బీజేపీ సామాజిక మాధ్యమాల్లో...
Read More...

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  కోరుట్ల నవంబర్ 14 (ప్రజా మంటలు)  ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి   ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో ఈ...
Read More...
Local News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..*

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..* (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):   గొల్లపెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ఈ...
Read More...