ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 19( ప్రజా మంటలు)
పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందిన బాస రాము గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించక పోతే పరువు తీస్తానని భయభ్రాంతులకు గురి చేయడంతో అట్టి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఈనెల 15 న పురుగుల మందు త్రాగు ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
అది గమనించిన బాలిక తల్లి జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్న బుదవారం ఉదయం మృతి చెందింది.మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ మరియు ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్, రవి కిరణ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
