ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 19( ప్రజా మంటలు)
పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందిన బాస రాము గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించక పోతే పరువు తీస్తానని భయభ్రాంతులకు గురి చేయడంతో అట్టి వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఈనెల 15 న పురుగుల మందు త్రాగు ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
అది గమనించిన బాలిక తల్లి జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని గుడ్ లైఫ్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతున్న బుదవారం ఉదయం మృతి చెందింది.మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బి.ఎన్.ఎస్ మరియు ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిహెచ్, రవి కిరణ్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
