గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన
గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల్ డిఎస్పి రఘు చందర్ సూచనలతో, అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు.
ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, చిన్నపిల్లలు పట్ల జరుగు నేరాలు, ఈవ్ టీజింగ్, షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్ , 1930, రోడ్డు భద్రత, డయల్ 100, కమ్యూనిటీ పోలీసింగ్, గురించి వివరిస్తూ, ఎవరైనా చిన్న పిల్లలు, మహిళలు, మరియు వృద్ధుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్య ఉంటాయని తెలియజేశారు.
ఈ కార్యక్రము లో ఎస్సై సిహెచ్ సతీష్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుంకర రవి, మోడల్ స్కూల్ సిబ్బంది , పోలీస్ కళా బృందం, కమలేశ్ షీ టీం సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్... గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్ నవంబర్26 (ప్రజామంటలు)::
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు... వివరాలు ఇవి..భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏళ్ల విజయ్కుమార్కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ అండ్ అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.విషం సేవించిన అనంతరం ట్రాకియోస్టమీ చేయించుకున్న రోగికి... రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
భారత రాజ్యాంగం ఆమోదించి 76... రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ BR అంబెడ్కర్కు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ మార్గదర్శకమైన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని, దాన్ని గౌరవించడం మరియు కచ్చితంగా పాటించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ... సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కవిత... కరీంనగర్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు కాంగ్రెస్ నేతల నివాళులు
కరీంనగర్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
కరీంనగర్ డీసీసీ కార్యాలయం మరియు కోర్టు చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. SUDA చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తదితరులు... భారత రాజ్యాంగం ఎవరు రాశారు?
ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.
1. ... శంషాబాద్ GMR ఏరోపార్క్లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
శంషాబాద్లోని GMR ఏరోపార్క్లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ... ఎన్విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?
భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి
న్యూయార్క్ నవంబర్ 26:
ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో... దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు
న్యూ ఢిల్లీ నవంబర్ 26:
దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది.
ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ... ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... 