బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

On
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ 

గొల్లపల్లి  (జగిత్యాల)
మార్చి 17 (ప్రజా మంటలు)

నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్ల అండతో ధరణిలో నమోదు చేశారు. అంతేకాకుండా రైతు బంధు లబ్ది పొందుతూ వస్తున్నారు. అయితే ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం సొమ్ము రైతుబంధు ద్వారా వృధా అవుతుంది. ల్యాండ్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. మాములుగా పట్టా భూముల్లో ఇటుక బట్టి నిర్వహించాలన్న నాలా కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పట్టా భూములంటూ ఆక్రమించి రైతుబంధు పొందుతూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోక వడం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంలో రెవెన్యూ ఆఫీసర్ల హస్తం ఉంది. గతంలో జగిత్యాలలో పని చేసిన ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు వారి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధానకార్యదర్శి రగిళ్ళ సత్యనారాయన మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌడు వెంకటీ , రాపర్తి రాజు, పుప్పాల ప్రభాకర్, రగిళ్ల నారాయణ, ద్యవనపెల్లి జ్ఞానేశ్వర్ , చక్రాల జలపతీ, జక్కుల మహేష్, రగిల్లా ప్రణయ్, రాపర్తి ఆనంద్,  తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

“మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి”- చీరల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి

“మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి”- చీరల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):టెలంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి వీడియో...
Read More...
National  International   Crime 

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ హైదరాబాద్ నవంబర్ 19: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎలా...
Read More...

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.   జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.  జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్...
Read More...

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్...
Read More...
Local News 

ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్

 ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు...
Read More...

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందిరా భవన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ కార్యక్రమంలో భాగంగా...
Read More...

జమాత్  ఇస్లాం హింద్  ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం

జమాత్  ఇస్లాం హింద్  ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతి సొసైటీ సేవ...
Read More...
Local News 

ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్

ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు): జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల...
Read More...

బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్‌కు ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్‌కు ఎన్నిక 20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు): బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్...
Read More...
Local News  State News 

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్!

సింగరేణి భవన్ ముట్టడి… కల్వకుంట్ల కవిత అరెస్ట్! హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ఆమెతో పాటు జాగృతి కార్యకర్తలు, హెచ్ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముట్టడి సమాచారం తెలుసుకున్న పోలీసులు...
Read More...

“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

“మహిళల ఉన్నతి - తెలంగాణ ప్రగతి “జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లో  ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)భారత రత్న , దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ చేయాలనే ఉద్ధేశ్యంతో హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంను ఘనంగా ప్రారంభించారు .  అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా,మండల...
Read More...

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్

దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ _ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల నవంబర్ 19(ప్రజా మంటలు)దేశ సమగ్రత కోసం,పేదరిక నిర్మూలన కోసం పాటుపడిన ఉక్కుమహిళ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ  జయంతి సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిర చిత్ర పటానికి ఘనంగా నివాళులర్పించారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు.ఎమ్మేల్యే మాట్లాడుతూదేశ...
Read More...