బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

On
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ 

గొల్లపల్లి  (జగిత్యాల)
మార్చి 17 (ప్రజా మంటలు)

నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్ల అండతో ధరణిలో నమోదు చేశారు. అంతేకాకుండా రైతు బంధు లబ్ది పొందుతూ వస్తున్నారు. అయితే ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం సొమ్ము రైతుబంధు ద్వారా వృధా అవుతుంది. ల్యాండ్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. మాములుగా పట్టా భూముల్లో ఇటుక బట్టి నిర్వహించాలన్న నాలా కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పట్టా భూములంటూ ఆక్రమించి రైతుబంధు పొందుతూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోక వడం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంలో రెవెన్యూ ఆఫీసర్ల హస్తం ఉంది. గతంలో జగిత్యాలలో పని చేసిన ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు వారి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధానకార్యదర్శి రగిళ్ళ సత్యనారాయన మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌడు వెంకటీ , రాపర్తి రాజు, పుప్పాల ప్రభాకర్, రగిళ్ల నారాయణ, ద్యవనపెల్లి జ్ఞానేశ్వర్ , చక్రాల జలపతీ, జక్కుల మహేష్, రగిల్లా ప్రణయ్, రాపర్తి ఆనంద్,  తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

National  International   Crime 

పాక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారా?

పాక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపేశారా? కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) నవంబర్ 26 (ప్రజా మంటలు)   పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, PTI చీఫ్‌ ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారన్న ప్రచారం మరోసారి అంతర్జాతీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ రక్షణశాఖకు దగ్గరగా పనిచేస్తుందన్న ఆరోపణలున్న కొన్ని మీడియా గ్రూపులు, “ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ అధికారులు రహస్యంగా చంపేశారు” అని సంచలన కథనాలు విడుదల...
Read More...

ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి

ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి (అంకం భూమయ్య) గొల్లపల్లి |నవంబర్ 26 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల పర్వంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దండివారం కావడంతో అన్ని దిక్కులనుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను మంగళధ్వనులతో మరింత పవిత్రంగా మార్చేశారు. ఉదయం నుంచే “మల్లన్న… మల్లన్న…” అంటూ నాద...
Read More...

రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్

రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్ హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):  రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్...
Read More...
Local News 

గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం సికింద్రాబాద్ నవంబర్26 (ప్రజామంటలు):: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు... వివరాలు ఇవి..భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏళ్ల విజయ్‌కుమార్‌కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ అండ్ అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.విషం సేవించిన అనంతరం ట్రాకియోస్టమీ చేయించుకున్న రోగికి...
Read More...

రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్  

రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్   జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా  ఎస్పీ అశోక్ కుమార్  అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించి 76...
Read More...
Local News 

రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు

రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు సికింద్రాబాద్  నవంబర్ 26 (ప్రజా మంటలు):  భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ BR అంబెడ్కర్‌కు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ మార్గదర్శకమైన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని, దాన్ని గౌరవించడం మరియు కచ్చితంగా పాటించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ...
Read More...
State News 

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత

సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్‌ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు. కవిత...
Read More...
Local News 

కరీంనగర్‌లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు కాంగ్రెస్ నేతల నివాళులు

కరీంనగర్‌లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు  కాంగ్రెస్ నేతల నివాళులు కరీంనగర్ నవంబర్ 26 (ప్రజా మంటలు): కరీంనగర్ డీసీసీ కార్యాలయం మరియు కోర్టు చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. SUDA చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తదితరులు...
Read More...

భారత రాజ్యాంగం ఎవరు రాశారు?

భారత రాజ్యాంగం ఎవరు రాశారు? ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) జరుపుకుంటుంది. 1949లో ఇదే రోజున డా. బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగాన్ని స్వీకరించారు.భారత రాజ్యాంగం సాధారణమైన పత్రం కాదు; ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సందర్భంగా చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. 1. ...
Read More...
National  State News 

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం

శంషాబాద్ GMR ఏరోపార్క్‌లో సఫ్రాన్ LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభం హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు): శంషాబాద్‌లోని GMR ఏరోపార్క్‌లో కీలక విమానయాన మౌలిక వసతుల అభివృద్ధికి మరొక పెద్ద అడుగు పడింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఏరోస్పేస్ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన LEAP ఇంజిన్ MRO (Maintenance, Repair & Overhaul) కేంద్రంను ముఖ్యమంత్రి ...
Read More...
National  International   State News 

ఎన్‌విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?

ఎన్‌విడియా షేర్ల పతనం – ఏఐ పందెంలో గూగుల్ ఆధిక్యం ?   భయాలతో $115 బిలియన్ మార్కెట్ విలువ ఆవిరి న్యూయార్క్ నవంబర్ 26: ప్రపంచ ఏఐ చిప్ రంగాన్ని దశాబ్దం పైగా ఆధిపత్యం చేసిన ఎన్‌విడియా షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. గూగుల్ తన స్వంత కృత్రిమ మేధస్సు కోసం అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ (TPUs) మరింత శక్తిగా ముందుకు వస్తున్నాయనే అంచనాలు పెట్టుబడిదారుల్లో...
Read More...
National  State News 

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు

దేశంలోని ప్రైవేట్ యూనివర్సిటీల పనితీరుపై సమగ్ర వివరాలు కోరిన సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ నవంబర్ 26: దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, నాన్-గవర్నమెంట్ మరియు డీమ్‌డ్ టు బీ యూనివర్సిటీల స్థాపన, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై సమగ్ర పరిశీలనకు సుప్రీం కోర్టు ఆసక్తి వ్యక్తం చేసింది. ఒక విద్యార్థి తన పేరు మార్పు సమస్యపై అమితి యూనివర్సిటీపై దాఖలు చేసిన రిటు పిటీషన్‌ను పరిశీలిస్తున్న సమయంలో, విచారణను విస్తరించి ...
Read More...