బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

On
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం 

జిల్లా ప్రధానకార్యదర్శి రాగిల్ల సత్యనారాయణ 

గొల్లపల్లి  (జగిత్యాల)
మార్చి 17 (ప్రజా మంటలు)

నర్సింగాపూర్ గ్రామం 437, 251 సర్వే నంబరులో వందల కొద్ది ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా ధరణి పట్టాలు సృష్టించుకున్న వాటిని రద్దు చేయాలని బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

నాయకులు మాట్లాడుతూ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకోవడమే కాకుండా కొందరు అవినీతి రెవెన్యూ ఆఫీసర్ల అండతో ధరణిలో నమోదు చేశారు. అంతేకాకుండా రైతు బంధు లబ్ది పొందుతూ వస్తున్నారు. అయితే ఆ భూముల్లో ఎలాంటి వ్యవసాయం చేయకుండా ప్రభుత్వం సొమ్ము రైతుబంధు ద్వారా వృధా అవుతుంది. ల్యాండ్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. మాములుగా పట్టా భూముల్లో ఇటుక బట్టి నిర్వహించాలన్న నాలా కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పట్టా భూములంటూ ఆక్రమించి రైతుబంధు పొందుతూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోక వడం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది.

నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారంలో రెవెన్యూ ఆఫీసర్ల హస్తం ఉంది. గతంలో జగిత్యాలలో పని చేసిన ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఉన్నారు వారి పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధానకార్యదర్శి రగిళ్ళ సత్యనారాయన మాజీ కౌన్సిలర్ కాయితి శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కౌడు వెంకటీ , రాపర్తి రాజు, పుప్పాల ప్రభాకర్, రగిళ్ల నారాయణ, ద్యవనపెల్లి జ్ఞానేశ్వర్ , చక్రాల జలపతీ, జక్కుల మహేష్, రగిల్లా ప్రణయ్, రాపర్తి ఆనంద్,  తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు  *పట్టణ సీఐ కరుణాకర్    జగిత్యాల జూలై 18 (ప్రజా మంటలు) పట్టణ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పాత బస్టాండ్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మైనర్లు వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్...
Read More...
Local News 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ 

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్  పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్  మల్యాల జులై 18 ( ప్రజా మంటలు) చొప్పదండి నియోజవర్గం మల్యల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన క్యాతం శ్యామ్ సుందర్ రెడ్డి అనే ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్తకు మెదడులో రక్తం గడ్డ కట్టిందని  కెసిఆర్ దృష్టికి వెళ్ళింది... ఆయనే స్వయంగా శ్యామ్ సుందర్ రెడ్డి క్యాతంకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి, కోరుట్ల ఎమ్మెల్యే...
Read More...
Local News 

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.       

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.        జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం కల వ్యవస్థ జర్నలిజం రంగం అని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు, తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ  ఆధ్వర్యంలో టి.యు.డబ్ల్యు జె(ఐజేయు) నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ...
Read More...
Local News 

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) నవ్య బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థినిలు జూనియర్లకు స్వాగతం ఉత్సవాలను ఆనంద ఉత్సాహాల మధ్య నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్సై సుప్రియ మాట్లాడుతూ విద్యార్థినిలు సమాజంలో జరిగే అరాచకాల పట్ల ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినిలు తమ తల్లిదండ్రుల ఆశయాల మేరకు శ్రద్ధగా...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల  జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి. జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు)నూతనంగా ఎన్నికైన టి యు డబ్ల్యూ జె(ఐజె)  కమిటీని  సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి .    జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని సన్మానించారు .జిల్లా అధ్యక్షులు   చీటీ శ్రీనివాస్ రావు  సారధ్యంలో ప్రెస్ మిత్రుల సమస్యలను మరియు ఇండ్ల...
Read More...
Local News 

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి ఇబ్రహీంపట్నం జూలై 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):    ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ  గ్రామంలోని 311 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని వచ్చిన ఫిర్యాదు మేరకు మెట్టుపల్లి  ఆర్డిఓ సర్వేకు ఆదేశించారు. సర్వే నెంబర్ చూసి, ఎంజాయ్మెంట్ సర్వే చేయుటకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లాండ్ రికార్డ్ మరియు తాసిల్దార్ కు...
Read More...
Local News 

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మల్లాపూర్ జులై 18 ( ప్రజా మంటలు) నేరాల నియాత్రణకు గ్రామాల్లో విజిబుల్ పొలిసింగ్ పై దృష్టి సారించాలి. యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్ధాలపై, సైబర్ నెరలపై చైతన్యాన్ని తీసుకురావాలి వార్షిక తనిఖీల్లో భాగంగా మల్లాపూర్  పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  శుక్రవారం వార్షిక తనిఖీ లో భాగంగా...
Read More...
National  State News 

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ త్వరలో మతమార్పిడి నిరోధ చట్టం తెస్తాం : ఫడ్నవీస్  ముంబై జూలై 18 : హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందిన వారు కాకుండా ఇతర మతాలకు చెందిన వారు నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లు పొందినట్లయితే, వాటిని రద్దు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర ప్రదేశాలలో రిజర్వేషన్ల...
Read More...
Local News 

బోనాల వేడుకలు

బోనాల వేడుకలు
Read More...
Local News 

మండలంలో మంత్రి పర్యటన

మండలంలో మంత్రి పర్యటన
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) నూతన పాలకవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సికింద్రాబాద్ లో జరిగిన సెటా సర్వసభ్య సమావేశంలో ఈ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన ప్రెసిడెంట్ గా సురేశ్ జీ సురాన, సెక్రటరీగా సుధీర్ జీ కొటారి, ట్రెజరర్ గా సిద్దార్థ్ కేవల్ రమణి లు...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్, జూలై 18 (ప్రజామంటలు): గాంధీ మెడికల్ కళాశాలలో బోనాల ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డప్పులు, వాయిద్యాలతో బోనాలను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో  సమర్పించారు.అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవి శేఖర్ రావ్, ప్రొఫెసర్లు కృపాల్ సింగ్ రమాదేవి పూర్ణయ్య చంద్రశేఖర్...
Read More...