ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
జగిత్యాల ఫిబ్రవరి 11 (ప్రజా మంటలు)
జగిత్యాల రూరల్ మం అంబర్ పేట గ్రామములో కొండపై స్వయంభుగా వెలసిన
శ్రీవేంకటేశ్వర స్వామి వారి 25 వ వార్షిక బ్రహ్మోత్సవాలు లో భాగంగా మంగళవారం రెండవ రోజులో భాగంగా ఘనంగానిర్వహించిన కార్యక్రమాలు విశ్వక్సేన విధి వాసుదేవ పుణ్యాహవాచనం, అంకురారోపణ ముత్సాంగ్గ్రహణం, ఆచార్య రిత్వికరణం, వైనతేయ ప్రతిష్టా విధి ధ్వజారోహణం చతుస్థానార్చన క్షేత్రపాలక మంటపారాధన, అఖండ దీప స్థాపన మూర్తి, కుంభస్థాపన, అగ్ని ప్రతిష్ట శంగోళం ,తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు వైదిక క్రతువులు శ్రీ జగన్నాథ వేద పీఠం ఉభయ వేదాంతం జగన్నాథ విష్ణువర్ధనాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బుధ వారం గిరి ప్రదక్షణ, స్వామి వారి కళ్యాణం నిర్వహించబడునని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల పట్టణం నుండి పాత బస్టాండు కొత్త బస్టాండు మీదుగా అంబర్పేటకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కలదని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
