సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
రోజు, రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ లపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని మహాంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పరుశరామ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య జూనియర్ కాలేజీలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవెర్ నెస్ కార్యక్రమంలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. మొబైల్ లో వచ్చే అనుమానస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దని, స్పామ్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరస్థులు రోజురోజుకి కొత్త, కొత్త పద్దతుల్లో మన బ్యాంకుల్లోని సేవింగ్స్ ను ఖాళీ చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులు, ఎస్ఐ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
