సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
రోజు, రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ లపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని మహాంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పరుశరామ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య జూనియర్ కాలేజీలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవెర్ నెస్ కార్యక్రమంలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. మొబైల్ లో వచ్చే అనుమానస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దని, స్పామ్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరస్థులు రోజురోజుకి కొత్త, కొత్త పద్దతుల్లో మన బ్యాంకుల్లోని సేవింగ్స్ ను ఖాళీ చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులు, ఎస్ఐ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఖాతాదారుని వయసు నిర్ణయించనున్న చాట్ జీపీటీ
.jpeg)
గేమర్ aap Discord తో నేపాల్ తిరుగుబాటు, చార్లీ హత్య? నిజమా ?
.png)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలు

కర్ణాటకలోని విజయపురిలో SBI లూటీ
.jpeg)
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ
