సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సైబర్ క్రైమ్లపై స్టూడెంట్స్ కు అవెర్నెస్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :
రోజు, రోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ లపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని మహాంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.పరుశరామ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని తపస్య జూనియర్ కాలేజీలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవెర్ నెస్ కార్యక్రమంలో స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. మొబైల్ లో వచ్చే అనుమానస్పద లింక్ లపై క్లిక్ చేయవద్దని, స్పామ్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని, ఓటీపీలను షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరస్థులు రోజురోజుకి కొత్త, కొత్త పద్దతుల్లో మన బ్యాంకుల్లోని సేవింగ్స్ ను ఖాళీ చేసేందుకు యత్నిస్తున్నారని, ఈ విషయంపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులు, ఎస్ఐ సుబ్రహ్మాణ్యం, సిబ్బంది, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
