సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది.  * డాక్టర్​ కోట నీలిమా

On
సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది.  * డాక్టర్​ కోట నీలిమా

సమాజాన్ని మార్చే శక్తి ఫొటోగ్రఫీకి ఉంది.
 * డాక్టర్​ కోట నీలిమా

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 10 (ప్రజామంటలు) :

ఒక్కో ఫోటో వెనుక ఓ కథ ఉంటుందని. కొన్ని ఛాయ చిత్రాల దృశ్యాలకు  మనసును కదిలించే శక్తి కలిగి ఉంటాయి. ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు, కొన్ని సార్లు అది సమాజాన్ని మార్చే ఓ గొప్ప శక్తిగా మారుతుందని  ప్రముఖ రాజకీయవేత్త, రచయిత్రి,కళాకారిణి డా. కోటా నీలిమ అన్నారు. ఆమె హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ‘గాలేరియా 2025’ లో  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఫోటోగ్రఫీ సొసైటీ  ( టీపీఎస్​) నిర్వహించిన ఈ ఐదు రోజుల వార్షిక ప్రదర్శన ఫిబ్రవరి 7 నుండి 11 వరకు కొనసాగనుంది. డా. కోటా నీలిమకు వీవీఎస్ శర్మ, కార్యదర్శి ప్రశాంత్ మంచికంటి , సత్యప్రసాద్, హరీష్, కృష్ణన్ కల్పత్  ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా డా. నీలిమ మాట్లాడుతూ, ఫోటోగ్రఫీ ద్వారా సంస్కృతి పరిరక్షణ, చరిత్ర డాక్యుమెంటేషన్, సామాజిక మార్పుకు నాంది పలికే  విధంగా ఉంటుంది అని తెలిపారు. ఫోటోగ్రఫీ కళను ప్రోత్సహిస్తూ టీపీఎస్​  అందిస్తున్న వేదికను ఆమె ప్రశంసించారు. ఈ ప్రదర్శనలో భాగస్వామ్యమైన ప్రతి ఫోటోగ్రాఫర్‌కు నా అభినందనలు,” అని ఆమె అన్నారు.  ఈ ప్రదర్శనలో ఆచార సంప్రదాయాలు, ప్రకృతి, సమకాలీన సామాజిక సమస్యలు వంటి విభిన్న అంశాలను ప్రదర్శించే అద్భుత చిత్రాలు ప్రదర్శించబడుతున్నాయి. హైదరాబాద్ కళా ప్రేమికులు, విద్యార్థులు, ఫోటోగ్రఫీ అభిమానం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించి ఆస్వాదించాలని కోరారు.  ప్రదర్శన ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఫొటోగ్రఫీ ప్రేమికులు, కళాభిమానులు, యువ ప్రతిభావంతులు తప్పకుండా సందర్శించి వీక్షించవచ్చని ఆర్గనైజర్లు తెలిపారు. 

Tags

More News...

Local News 

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి

ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి  మృతి సికింద్రాబాద్,  సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఓ గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. చిలకలగూడ పోలీసుల వివరాలు... గాంధీ వెయిటింగ్ హాల్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 60-65 ఏండ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం 300 పడకల ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు) :     యూరప్‌లోని అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులలో ఒకటి గా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ  అత్యంత గౌరవనీయమైన హెల్త్‌కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందటంతో పాటుగా హాస్పిటల్స్ తో భారతదేశంలో ప్రముఖ హాస్పిటల్స్ చైన్ గా ఈసందర్బంగా...
Read More...
Local News 

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (ప్రజామంటలు): భారతీయ జనతా పార్టీ బన్సీలాల్ పేట్ డివిజన్ మాజీ అధ్యక్షులు ఉమేష్ ఖండేల్వాల్ సోమవారం ఆకస్మాత్తుగా కనుమూయగా, మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. పలువురు బీజేపీ నాయకులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమేశ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటు పార్టీకి, ఇటు ప్రజలకు...
Read More...
Local News 

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా?  విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత  మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష,...
Read More...
Local News 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు) ఉత్తమ విద్యార్థులుగా  ఎదిగి జిల్లా నర్సింగ్ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు  ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలపై IMA హాల్ లో  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  హాజరై విద్యార్థులకు...
Read More...
Local News 

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

టీ చింగ్  మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (TLM) ద్వారా పాఠాలు సులభతరం అవుతాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు   జగిత్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో మంగళవారం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కార్యక్రమం సందర్శించిన కలెక్టర్.   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రోజురోజుకు సాంకేతికత వేంగంగా విస్తరిస్తోందని అందువల్ల విద్యార్థులకు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ఆదేశాల మేరకు  తనిఖీ చేశారు.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల భద్రత, సిసి కెమెరాల...
Read More...
Local News 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ 

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ  జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు)  అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రూపొందించిన కరపత్రాలను గత 18 రోజులుగా  శ్రీమద్ అష్టాదశ పురాణాలను అందించిన బుర్రా భాస్కర శర్మ , జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్  ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఈ...
Read More...
Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని శ్రీ శ్రీనివాసా0 జనేయ భవాని శంకర దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈనాటి కార్య కార్య క్రమంలో మంచాల రాంగోపాల్, గౌరి శెట్టి రామ్ మూర్తి దేశాయ్, భాశెట్టి లవకుమార్, గౌరి శెట్టి రాజు, ఆలయ అర్చకులు రుద్రంగి...
Read More...
Local News 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల సెప్టెంబర్ 15( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)  రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న పశు వైద్యశాల నిర్మాణానికి భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పశు...
Read More...
Local News 

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్   

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్     ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లీడ్స్ నిదుల ప్రొసీడింగ్    ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): నిజామాబాదు ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎంపీ లాడ్స్ నిదుల నుండి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధుర్ గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి 2 లక్షల రూపాయల నిదుల ప్రొసీడింగ్ పత్రాన్ని దేవాలయం కమిటీ...
Read More...