కలాం స్ఫూర్తి బస్ యాత్రను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
.
జగిత్యాల ఫిబ్రవరి 8( ప్రజా మంటలు )
శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన కలాం స్ఫూర్తి బస్సు యాత్రను సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర సందర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ కి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగిందని.
ఇందులోని ల్యాబ్ అంత పరిశీలించడం జరిగిందని అన్నారు.
నూతన సదుపాయలతో కూడిన ల్యాబ్ అని ఇందులో త్రీడీ ప్రింటింగ్ ఓవర్ బోర్డ్స్ , అర్బన్ రియాల్టీ , మార్చవల్ రియాల్టీ వంటి ఆధునిక పరికరాలతో ఉందని అన్నారు.
అనంతరం నిర్వాహకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్ లో గాని చూడడం జరుగుతుంది.
కానీ రియాల్టీగ చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
పిల్లల్లో అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకొని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరం పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధుసుధన్ గౌడ్, జిల్లా విద్యాధికారి రామ్, ఎమ్మార్వో , ఉపాధ్యాయుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
