పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. - పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.

On
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి. -  పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

గంభీరావుపేట ఫిబ్రవరి 2( ప్రజా మంటలు ) : 

ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ప్రచారం నిర్వహించిన పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పట్టబద్రులని ఉద్దేశించి మాట్లాడుతూ..... 

  • పట్టభద్రుల ఓటు అనేది వజ్రాయుధం కంటే పదునైనదని ఆగం కాకండి ఆలోచించి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు
  • మనం చదువుకున్న విజ్ఞులమని పట్టభద్రుల శ్రేయస్సు కోరుకునేవాడినని ముఖ్యంగా ప్రజలలో ఉండేవాడిని ఎన్నుకోవాలని అన్నారు.
  • 22 సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమైన వాడినని తెలంగాణలోని ప్రతి మండలంలో తిరిగనాని పట్టభద్రులు సమస్యను తెలిసినా వాడిగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
  • గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చి ఇటు ప్రజలను పట్టబద్రులను మోసం చేశాయని అన్నారు.
  • పట్టభద్రులకు అందుబాటులో ఉండేవాడినని ప్రతి సమస్యకు తనదైన శైలిలో పరిష్కారానికి కృషి చేస్తానని వేల కోట్లు సంపాదించడానికి సంపాదించిన దాచిపెట్టుకోవడానికి రావడం లేదని అన్నారు.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనని గెలిపిస్తే తన జీతం తీసుకోబోనని తనకు వచ్చే జీతం మొత్తాన్ని పట్టభద్రులకే ఖర్చు చేస్తానని అన్నారు.

మార్పు చేసి చూపెడతానని ప్రణాళిక బద్ధంగా ఒక లక్ష్యంతోనే ముందుకు వస్తున్నానని యువత ఒక్కసారి ఆలోచన చేసి పట్టభద్రుల ఎలక్షన్లలో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Tags

More News...

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి 

గల్ఫ్‌ అడ్వైజరి బొర్డ్‌ కు చాంద్ పాషా విజ్ఞప్తి  టిపిసిసి, ఎన్‌.ఆర్‌. సెల్‌ (కన్వీనర్‌), .షేక్‌ చాంద్‌ పాషా గల్ఫ్ సలహా బోర్డును, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికులకు చెల్లించాల్సిన పరిహారం గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదని, గత ప్రభుత్వాల ఉత్తర్వులమేర చెల్లించాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించేట్లుగా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.   ఎన్‌.ఆర్‌.ఐ గల్ఫ్‌ అడ్వైజరీ బొర్డు మీటింగ్‌లో ఈ క్రింద1....
Read More...
State News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు యాచకుల మృతి

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు యాచకుల మృతి సికింద్రాబాద్  జూన్ 18 (ప్రజా మంటలు):: గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ NTPC హాల్ లో 40-45 ఏళ్ల వ్యక్తి, ఎమర్జెన్సీ వార్డ్  ఎదురుగా 30-35 ఏళ్ల వ్యక్తి, గాంధీ బస్ స్టాప్ దగ్గర 50-60 ఏళ్ల వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి...
Read More...
Local News 

వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి                                  - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్  

వృద్ధుల వైద్యసేవలకు మంత్రికి వినతి                                  - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్   జగిత్యాల జూన్ 17: వయో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో  ప్రత్యేక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేలా  ఆదేశాలు జారీ చేయాలని మంత్రి  దామోదర రాజ నర్సింహకు వినతిపత్రం అందించామని  తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహా...
Read More...
Local News 

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్

ఏవీ డిగ్రీ కాలేజీలో చైల్డ్ లేబర్ డే సెమినార్ సికింద్రాబాద్, జూన్ 17 (ప్రజామంటలు): ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ డే ను పురస్కరించుకొని గగన్ మహాల్ దోమల్ గూడ లోని ఏవీ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ సెమినార్ నిర్వహించారు. బీకామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈసందర్బంగా నిర్వహించిన సెమినార్ లో మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు....
Read More...
Local News 

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు

పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి_ బిజెపి మండల అధ్యక్షులు    జగిత్యాల, జూన్ 17( ప్రజా మంటలు) బిజెపి పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని అధ్యక్షులు ఇట్నేని రమేష్ అన్నారు.   జగిత్యాల మండల బీజెపి కార్యవర్గాన్ని అధ్యక్షులు ఇట్నేని రమేష్ ప్రకటించారు.  మంగళవారం ప్రకటించిన మండల బిజెపి కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గా తరాల మహేష్, శెట్టి రవీందర్, గోస్కుల గంగాధర్, ఆడువాల వెంకటేశం
Read More...
Local News 

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి  మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి    జగిత్యాల, జూన్ 17(ప్రజా మంటలు ) రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల ఇంచార్జి సుగుణ రెడ్డి అన్నారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్క లంబా ఆదేశాల మెరకు, రాష్ట్ర మహిళా...
Read More...
Local News 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వశాఖ, లక్ష్మీ భాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్వాలియర్ ప్రవేశ పరీక్షలకు ఎంట్రన్స్ పరీక్ష    జగిత్యాల జూన్ 17 ( ప్రజా మంటలు) భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్వాలియర్ (LNIPE) 2025-26 విద్యా సంవత్సరానికి ఈ క్రింది కోర్సులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి...
Read More...
Local News 

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది

బదిలీపై వెళ్తున్న జగిత్యాల సెర్ప్ ఎపిడి చరణ్ దాస్ _ఘనంగా వీడ్కోలు పలికిన సెర్ప్ సిబ్బంది    జగిత్యాల జూన్17(ప్రజా మంటలు) జిల్లాలో సెర్ప్ అదనపు ప్రాజెక్టు సంచాలకులు చరణ్ దాస్ నిర్మల్ జిల్లా కి బదిలీ పై వెళ్తున్న సందర్బంగా జిల్లా గ్రామీణభివృద్ధి కార్యాలయం లో జిల్లా డిఆర్డిఓ రఘువరణ్ ఆధ్వర్యంలో సెర్ప్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు., ఈ సందర్బంగా పి. డి. రఘువరణ్  మాట్లాడుతూ జిల్లాలో సెర్ప్ కార్యక్రమాలు, మహిళా...
Read More...
Local News 

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి,  మల్లాపూర్ ,రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఆకస్మికగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ మల్లాపూర్ రాయికల్ జూన్ 17 ( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆకస్మికంగా మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు,స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని,ప్రజా...
Read More...
Local News  State News 

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ యోగా సంగం కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ, సీబీసీ కార్యాలయం సికింద్రాబాద్, జూన్ 17 ( ప్రజామంటలు) : 'వార్త' నిర్వహ యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక పరిచయం అని, ఇది  శరీరాన్ని,మనస్సును,శ్వాసను, ఆలోచనలను ఒకే దారిలో ఉంచేలా చేస్తుందని ప్రముఖ యోగా గురువు శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ అన్నారు....
Read More...
Local News 

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4

రైల్వే ఉద్యోగుల సమిష్టి కృషితోనే దేశంలో నెంబర్ 4 దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్        బోయిగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ 113వ జనరల్ కౌన్సిల్ సమావేశం సికింద్రాబాద్ జూన్ 17 (ప్రజామంటలు) : దక్షిణమద్య రైల్వే ఉద్యోగ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించడం వలనే  సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తమ ఫలితాలు  సాధించి దేశంలోనే  నాలుగో స్థానంలో నిలిచిందని...
Read More...
Local News 

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి.

తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణి. మెటుపల్లి జూన్ 17 (ప్రజా మంటలు):   చౌలమది లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ ,పెన్నులను తుల గంగవ్వ మెమోరియాల్ ట్రస్ట్ అధ్వర్యంలో పంపిణీ  చేశారు. ఈ కార్యక్రమానికి ప్రదానోపాధ్యాయులు ప్రవీణ్ అధ్యక్షత వహించగా తుల గంగవ్వ మెమోరియల్  ట్రస్ట్ అధ్యక్షులు  డా. తుల రాజేందర్ న్యాయవాది,గ్రామపంచయితీ కార్యదర్శి బి రవి పాఠశాలసిబ్బంది అంగన్వాడి...
Read More...