నాగ చైతన్య, సాయి పల్లవిల "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల

On
నాగ చైతన్య, సాయి పల్లవిల

నాగ చైతన్య, సాయి పల్లవిల "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల

హైదరాబాద్ జనవరి 28:

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన దాండేల్ సినిమా ట్రైలర్ విడుదలైంది.తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటీనటులలో ఒకరైన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా

తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటీనటులలో ఒకరైన నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన దండేల్ చిత్రం ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది.

సంధు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.నటి సాయి పల్లవి రెండేళ్ల తర్వాత నాగ చైతన్య సరసన నటిస్తోంది. నాగ చైతన్యకు ఇది 23వ సినిమా కావడం గమనార్హం.

నాగ చైతన్య,సాయి పల్లవి నటించిన పాన్ ఇండియా చిత్రం 'తండేల్' (Thandel). వాస్తవ సంఘటనల ఆధారంగా దేశభక్తి అంశాలతో నిండిన ప్రేమకథతో దర్శకుడు చందూ మొండేటి దీనిని రూపొందించారు. ఫిబ్రవరి 7న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు. నాగచైతన్య మాస్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

సాయి పల్లవి తెలుగులో నటించిన గత చిత్రాలు విరాటపర్వం,లవ్ స్టోరీ అభిమానుల నుండి మంచి ఆదరణ పొందడం గమనార్హం.

ఇటీవల విడుదలైన తమిళ చిత్రం అమరన్ లో సాయి పల్లవి  నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి.ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం  గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు....
Read More...

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది. గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్...
Read More...
State News 

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై  రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్‌ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ...
Read More...
Local News  State News 

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) : దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్‌లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో  ఐఏఎస్, ఐపీఎస్,...
Read More...
Filmi News  State News 

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్‌ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్‌ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి...
Read More...
Crime  State News 

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:   హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారన్న వార్తలు సోష‌ల్‌ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ వివరణ...
Read More...
Local News 

రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన

రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) : హైదరాబాద్ సిటీ కమిషనర్  వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట  ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్‌పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్...
Read More...

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్?

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్? హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...
National  International  

అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన  ఉక్రెయిన్

అమెరికాకు 20-పాయింట్ల సవరించిన శాంతి ప్రతిపాదన అందజేసిన  ఉక్రెయిన్ లండన్ డిసెంబర్ 11 : రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి చర్చలు వేగం పుంజుకుంటున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించిన వివరాల ప్రకారం, యుద్ధం ముగింపుకు దోహదపడే 20 పాయింట్ల శాంతి ప్రతిపాదనను సవరించి అమెరికాకు అందజేశారు. ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రతిపాదనలో కొత్త ఆలోచనలు, ముఖ్యంగా ఆక్రమిత...
Read More...

హబ్సిపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థికి ప్రచారం నిర్వహించిన బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి 

హబ్సిపూర్ గ్రామంలో బిజెపి అభ్యర్థికి ప్రచారం నిర్వహించిన బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి  జగిత్యాల రూరల్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు)  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల రూరల్ మండల్ హబ్సిపూర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..   భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఈ...
Read More...

ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* 

ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి  *జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*  కోరుట్ల /మెట్పల్లి /మేడిపల్లి డిసెంబర్ 11 ( ప్రజా మంటలు)మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.   మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని మెట్...
Read More...

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజా మంటలు) గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ  తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల...
Read More...