ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
- అఖిల భారతీయ కోలి ముదిరాజ్ జాతీయ కార్యవర్గ తీర్మానం
సికింద్రాబాద్, జనవరి 20 ( ప్రజామంటలు):
దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చే ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అఖిల భారత కోలి(ముదిరాజ్) సమాజ్ జాతీయ మహాసభ ఎగ్జిక్యూటివ్ సమావేశం మాదాపూర్ కావూరి హిల్స్ లో జరిగింది. ఈసమావేశం మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ మహాసభ అద్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ కోలీ ముదిరాజ్ అద్యక్షులు, గుజరాత్ రాష్ర్ట మంత్రి కున్వర్జీ భాయ్ బవాలియా జీ, ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయా రాష్ర్టాల్లోని ముదిరాజ్ కమ్యూనిటీ సమస్యలపై చర్చించారు. సమావేశంలో జాతీయ కోలీ ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు, రాష్ర్ట ప్రతినిధులు కేసరి మహేందర్, నాగయ్య,ఎం.సురేశ్ పాల్గొన్నారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
