బ్రహ్మోత్సవాలలో పత్తాకు లేని రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు*
అప్రమత్తంగా విద్యుత్ శాఖ
మెరుగైన వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బంది
ప్రజామంటలు జనవరి 29 భీమదేవరపల్లి :
కొత్తకొండ సబ్ స్టేషన్ విద్యుత్ శాఖ ఏఈ శిరీష్ కుమార్, సబ్ ఇంజనీర్ రఘు, మోహన్, లైన్ ఇన్స్పెక్టర్ సంపత్, లైన్మెన్ వెంకట్ రెడ్డి, జేఎల్ఎంలు రామకృష్ణ, అరవింద్, రాజకుమార్, సాంబయ్య, తదితరులు విశేష సేవలు అందించి 24 గంటల విద్యుత్ సదుపాయం ఎలాంటి అంతరాయం లేకుండా చూశారు. వైద్యశాఖ డాక్టర్ మౌనిక నేతృత్వంలో హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, ఏఎన్ఎం అనిత కుమారి, హెచ్ఎ రామాంజనేయులు, సత్యవేద, ఆశా కార్యకర్తలు స్వరూప, గీత, వసంత, సరిత, సఖి కేంద్రం వన్ స్టాప్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ తదితరులు భక్తులకు సేవలు అందించారు.
*పత్తాకులేని రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖలు*
ల్యాండ్ అక్వేషన్ చేపట్టాల్సిన రెవెన్యూ శాఖ బైపాస్ రోడ్డు రైతులు స్థలాన్ని కేటాయించకపోవడంతో పోలీసుల జోక్యంతో అప్పటికప్పుడు సద్దుమణిగింది. రోడ్డుకు ఇరువైపులా పొదలను చెట్లను తొలగించి, తారు రోడ్డుపై ఉన్నగుంతలు పూడ్చకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతరలో ఈ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల వివిధ శాఖల అధికారులు తమ నెత్తిన భారం పడిందని వాపోయారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
