గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
హైదరాబాద్ జనవరి 10:
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో AICC తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ, ముఖ్య అతిథిగా కెసి వేణు గోపాల్,మధు యాష్కీ లకు NRI Cell Convener, షేక్ చాంద్ పాషా చేసిన ఉద్యమాల గురించి మరియు అతను రాసిన బయోగ్రఫీ "GULF గాయం" - ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్లు" పుస్తక ప్రాముఖ్యతను వివరించారు.
ఈ మీటింగ్ లో నీ ప్రముఖులకు మాజీ హోమేమినిస్టర్ జన రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, నేటి మంత్రి దామోదర్ నరసింహ, మాజీ నిజామాబాద్ పార్లిమెంట్ సభ్యులు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాక్షి గౌడ్ పుస్తక ప్రాముఖ్యతను, పాషా చేసిన కృషిని వివరించడం జరిగింది.
దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత హర్కల వేణుగోపాల్ అభినందించి ఈ పుస్తకాన్ని మిగితా భాషల్లో ఇంగ్లీష్, హిందీ & ఉర్దూ లో ప్రచురించాలని సలహా ఇచ్చాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు యక్షీ గౌడ్, టీ. జీవన్ రెడ్డి, MLC దీవంగత కాంగ్రెస్ నాయకుడు కోమురెడ్డి రాములు చేసిన కృషి మరియు వారి చొరవతో నేను ఈ స్థాయి కి NRI, CELL (TPCC) కన్వీనర్ గా సేవలు అందిస్తునాన్నని చాంద్ పాషా కృతఙ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
