గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
గాంధీ భవన్ లో NRI కన్వీనర్ షేక్ చాంద్ పాషా జీవిత చరిత్ర పంపిణీ
హైదరాబాద్ జనవరి 10:
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో AICC తెలంగాణ ఇన్చార్జి శ్రీమతి దీపదాస్ మున్షీ, ముఖ్య అతిథిగా కెసి వేణు గోపాల్,మధు యాష్కీ లకు NRI Cell Convener, షేక్ చాంద్ పాషా చేసిన ఉద్యమాల గురించి మరియు అతను రాసిన బయోగ్రఫీ "GULF గాయం" - ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్లు" పుస్తక ప్రాముఖ్యతను వివరించారు.
ఈ మీటింగ్ లో నీ ప్రముఖులకు మాజీ హోమేమినిస్టర్ జన రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, నేటి మంత్రి దామోదర్ నరసింహ, మాజీ నిజామాబాద్ పార్లిమెంట్ సభ్యులు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాక్షి గౌడ్ పుస్తక ప్రాముఖ్యతను, పాషా చేసిన కృషిని వివరించడం జరిగింది.
దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత హర్కల వేణుగోపాల్ అభినందించి ఈ పుస్తకాన్ని మిగితా భాషల్లో ఇంగ్లీష్, హిందీ & ఉర్దూ లో ప్రచురించాలని సలహా ఇచ్చాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు యక్షీ గౌడ్, టీ. జీవన్ రెడ్డి, MLC దీవంగత కాంగ్రెస్ నాయకుడు కోమురెడ్డి రాములు చేసిన కృషి మరియు వారి చొరవతో నేను ఈ స్థాయి కి NRI, CELL (TPCC) కన్వీనర్ గా సేవలు అందిస్తునాన్నని చాంద్ పాషా కృతఙ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
