నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ "

On
నూలు పోగుల బతుకు చిత్రం

నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ ".   

  - అల్లే రమేష్, జర్నలిస్టు, సిరిసిల్ల

           కష్టాలను కలబోసుకుని నూలు పోగుల బతుకు చిత్రాల ఒకచోట పోగేసుకుని లక్ష్మణ్ కలబోసుకుంటున్న దృశ్యాలు అతని కవిత్వంలో ఆవిష్కృతం అవుతుంటాయి." రాత్ ఫైల్ దివాస్ పైల్ "కవిత సంకలనంలో సిరిసిల్ల నేత బతుకుల ముఖచిత్రాలను ఆవిష్కరించిన సిరిసిల్ల కార్మిక కవి ఆడెపు లక్ష్మణ్. కవిత్వం కొనసాగింపు క్రమంలోంచి వచ్చిందే "కామ్ గార్" కవిత్వ సంకలనం. 2007 నుంచి 2023 వరకు తాను సిరిసిల్ల నేత బతుకుల తండ్లాటను అక్షరాల్లో సవరించిన సందర్భాలను సిరిసిల్ల మానేరు రచయితల సంఘం పుస్తక రూపంలో తీసుకొచ్చింది.

        

        స్వతహా మరమగ్గాల కార్మికుడైన లక్ష్మణ్ తన జీవితంలో ఎదురైన అనుభవా లను తన చుట్టూ ఉన్న కార్మికుల జీవితాల్లో కల్లోలాన్ని ప్రత్యక్ష చూసినవాడు. తన అనుభవాల నుంచి కార్మికుల జీవితాల్లోని అనేక కోణాలను దుఃఖ భరిత జీవితాలను కవిత్వంగా మలిచి అందించిన కవిత్వమే" కామ్ గార్". కవిత్వం నిండా పరుచుకున్న కార్మికుల జీవితాలు నిటారుగా నిలబడి కవిత్వమై సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే కనిపిస్తుంది. అవసరం తీరకుండానే అలా వచ్చి పోయే "పగరా" చిన్నచిన్న సంతోషాలను కూడా వాయిదా వేస్తూ సమస్యలు తీరకుండానే ...సంక్షోభాల ఊబిలో మర మగ్గాల కార్మికుల జీవితాల అస్తిత్వంపై దెబ్బ కొట్టి పోతే కన్నీటిని దాచుకున్న కండ్ల వెనుక భవిష్యత్ తరాలకు ఇచ్చి పోతున్న బాకీల చిట్టాలు జీవితాలు కవిత్వం నిండా మనతో కలబోసుకుంటాయి. వదిలోచ్చిన వలసల అనుభవాల  మరోసారి లక్ష్మణ్ యాది చేస్తాడు. మాటల్లో చెప్పలేం దుఃఖం , కనిపిస్తున్న సంక్షోభాల వెనుక కరిగిపోయిన కార్మికుల జీవితాల తాలుకు ప్రశ్నలను మన ముందు ఉంచుతున్న కవిత్వం. కాలక్షేపం కోసం కాకుండా కార్మికుల జీవితాలను పట్టిచూపి కవిత్వం అందరూ ఓసారి తడిమి చూడాల్సిందే.. కవిత్వానికి ముందుమాట రాసిన మచ్చ ప్రభాకర్, 5 తరగతి వరకు చదువుకున్న తన సాహితి నేపథ్యం గురించి లక్ష్మణ్ చెప్పుకున్న మాట ప్రత్యేకంగా కందుకూరి రమేష్ బాబు అందరికోసం చెప్పిన మాట కవిత్వం వెనుక ఉన్న గుండె తడిని గుర్తు చేస్తాయి...

   సంకలనంలోని ఒక కవిత. 
 

    భీవండీకి పోయి రావాలె 

      భీవండికి మళ్లీ 
      ఒకసారి పోయి రావాలె

      కడుపునిండా తిండి పెట్టి 
     కుటుంబాన్ని సాకిన దేశం పోయి రావాలె 

  ఏ రాత్రో అపరాత్రో పోయిన 
 పొట్టకు పెట్టిన అమ్మ చల్లని చేయని 
  ఒకసారి తడిమి రావాలె
  ......
.  ఎంతమంది బతికున్నారో
   ఎంతమంది చీకటి పోగులు కలిసిపోయారో
    మల్లొక్కసారి సంచాల కార్ఖానాలోకి పోవాలె
  ......

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత

తెలంగాణ సమగ్రాభివృద్ధికి జాగృతి బ్లూప్రింట్ సిద్ధం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి బ్లూప్రింట్ రూపొందిస్తోంది. ఈ దిశగా “పుష్కరకాల తెలంగాణ రాష్ట్రం – సంపూర్ణ అధ్యయనం” సహా 30కి పైగా అంశాలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయిమెంట్, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ–ఎంబీసీ సాధికారత, మహిళలు, యువత, మైనార్టీలు, గల్ఫ్ కార్మికులు,...
Read More...

ఎంఐఎం బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్.

ఎంఐఎం బలోపేతానికి సమన్వయంతో పని చేయాలి.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్. జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా, టౌన్ కార్యవర్గాల ఏకగ్రీవ ఎన్నిక.   ఎంఐఎం బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. బుధవారం పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన జగిత్యాల జిల్లా, ఈ...
Read More...
Sports  State News 

చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ

చీఫ్ మినిస్టర్స్ కప్–2వ ఎడిషన్ 2025 పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ జనవరి 07 (ప్రజా మంటలు): గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025 క్రీడా పోటీల పోస్టర్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8...
Read More...
Local News  Sports 

69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక

69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు జ్యోతి విద్యార్థులు ఎంపిక జగిత్యాల, జనవరి 07 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీకి చెందిన విద్యార్థులు 69వ SGF రాష్ట్ర స్థాయి అండర్–17 హాకీ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. పాఠశాలకి చెందిన మేన్నేని సహస్ర (9వ తరగతి), కర్నె శ్రీనిధి (10వ తరగతి) విద్యార్థులు నవంబర్ 3న హుజురాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత...
Read More...
Local News 

మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్

మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్ కోరుట్ల జనవరి 07 (ప్రజా మంటలు):   *'అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణ*మహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు  రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా...
Read More...

మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్

మహిళా సంఘం సభ్యులు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలి_మెప్మా ఏవో బి.శ్రీనివాస్ కోరుట్ల జనవరి 7 ( ప్రజా మంటలు)  *అమ్మకు అక్షర మాల' కార్యక్రమం నిర్వహణమహిళా సంఘం సభ్యులు రాయడం చదవడం నేర్చుకుని ఆదర్శంగా నిలవాలని మెప్మా ఏవో శ్రీనివాస్ అన్నారు.స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు చదవడం, వ్రాయడం నేర్చుకొనుటకు  రూపొందించిన "అమ్మకు అక్షర మాల" కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా...
Read More...
Local News 

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి :

ప్రధాని సంసద్ ఖేల్ మహోత్సవం–2026ను విజయవంతం చేయాలి : సికింద్రాబాద్, జనవరి 7 (ప్రజామంటలు): ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం–2026 ను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ టి. రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోయిగూడలోని గొల్ల కొమురయ్య కాలనీలో బీజేపీ బన్సీలాల్‌పేట్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .నియోజకవర్గంలో జరుగుతున్న...
Read More...

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

డ్రగ్స్‌, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  రాయికల్ జనవరి 7 ( ప్రజా మంటలు)డ్రగ్స్‌, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  తెలిపారు.   రాయికల్ ఈ...
Read More...
Local News 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు  ఇబ్రహీంపట్నం జనవరి 7 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల (కేజీబీవీ) విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
Read More...
Local News 

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం

సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ సభ్యులకు శాలువాతో సన్మానం గొల్లపల్లి జనవరి 07  (ప్రజా మంటలు):   కథలాపూర్ మండల కేంద్రంలో  పద్మశాలి కమ్యూనిటీ  భవనంలో బుధవారం జగిత్యాల్ జిల్లా పద్మశాలి కమ్యూనిటీ కార్యవర్గ సభ్యుడు పులి హరిప్రసాద్  ఆధ్వర్యంలో కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలోని సర్పంచ్  ఉప సర్పంచులు వార్డు సభ్యులు  పద్మశాలి కమ్యూనిటీ  సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు   ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల...
Read More...

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్     జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు)  జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ...
Read More...
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...