తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు - తెలంగాణలో భూప్రకంపనల కలకలం
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
తెలంగాణలో భూప్రకంపనల కలకలం
ఇళ్ల లోని నుండి భయంతో పరుగులు తీసిన ప్రజలు..రిక్టార్ స్కెల్ పై 5.3 తీవ్రత నమోదు...
హైదారాబాద్ డిసెంబర్ 04:
20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం...
విజయవాడ లో ఉదయం 7 గంటల 26 నిమిషాలకు 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో 3 సెకండ్ల పాటు కంపించిన భూమి..
హైదారాబాద్,రంగారెడ్డి లో హయత్ నగర్ తో పాటు కొన్ని ప్రాంతాలు, భద్రాచలం, కొత్త గూడెంలలో కూడా 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి...
ఇండ్లలో సామాన్లు, వస్తువులు కదలడంతో ప్రజల్లో ఆందోళన...
ములుగు కేంద్రంగా 225 కిమీ పరిధిలో తెలంగాణలో స్వల్పంగా కంపించిన భూమి...
మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4న ప్రకృతి భీభత్సం లో సుమారు 50 వేల చెట్లు ఎక్కడైతే కూలాయో.. ఈ భూకంపం కూడా అక్కడే మొదలయిందని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోనీ గడ్చిరోలి జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు గుర్తించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?
1.jpeg)
లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

అక్రమంగా పటాకులు నిల్వ – ₹45 లక్షల సొత్తు స్వాధీనం

నిరుపేద కుటుంబానికి ₹ 11 వేల ఆర్థిక సాయం అందజేత

ఆవిష్కరణలే ఆర్థికాభివృద్ధికి మూలం - 3గురు ఆర్థికవేత్తలకు నోబుల్

మోడీ పిలుపు మేరకు యు ఎన్ లో ఉద్యోగం వదిలిన ప్రశాంత్ కిషోర్/PK

శ్రీరాంసాగర్ స్టేజ్ -2 కి దామోదర రెడ్డి పేరు -సీఎం రేవంత్ రెడ్డి
