తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు - తెలంగాణలో భూప్రకంపనల కలకలం

On
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు - తెలంగాణలో భూప్రకంపనల కలకలం

 తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
తెలంగాణలో భూప్రకంపనల కలకలం

 ఇళ్ల లోని నుండి భయంతో పరుగులు తీసిన ప్రజలు..రిక్టార్ స్కెల్ పై 5.3 తీవ్రత నమోదు...
 హైదారాబాద్ డిసెంబర్ 04: 

20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు.. 

ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం...

విజయవాడ లో ఉదయం 7 గంటల 26 నిమిషాలకు 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..Screenshot_2024-12-04-10-11-53-42_7352322957d4404136654ef4adb64504

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో 3 సెకండ్ల పాటు కంపించిన భూమి..

హైదారాబాద్,రంగారెడ్డి లో హయత్ నగర్ తో పాటు కొన్ని ప్రాంతాలు, భద్రాచలం, కొత్త గూడెంలలో కూడా 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి...

ఇండ్లలో సామాన్లు, వస్తువులు కదలడంతో ప్రజల్లో ఆందోళన...
ములుగు కేంద్రంగా 225 కిమీ పరిధిలో తెలంగాణలో స్వల్పంగా కంపించిన భూమి...

మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4న ప్రకృతి భీభత్సం లో సుమారు 50 వేల చెట్లు ఎక్కడైతే కూలాయో.. ఈ భూకంపం కూడా అక్కడే మొదలయిందని అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలోనీ గడ్చిరోలి జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు గుర్తించారు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

గోపాల్ గంజ్  లో అదుపు తప్పిన కారు: ముగ్గురికి తీవ్ర గాయాలు – ఉద్రిక్తతతో హింసాకాండ

గోపాల్ గంజ్  లో అదుపు తప్పిన కారు: ముగ్గురికి తీవ్ర గాయాలు – ఉద్రిక్తతతో హింసాకాండ గోపాల్ గంజ్ నవంబర్ 10: బీహార్‌లోని గోపాల్గంజ్ జిల్లా ఆదివారం సాయంత్రం భయానక సంఘటనకు వేదిక అయింది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అదుపు తప్పిన ఒక కారు రోడ్డుపై నడుచుకుంటున్న మూడు మందిని ఢీకొట్టి తీవ్రంగా గాయపడేలా చేసింది. ఘటన అనంతరం స్థానికులు వెంటనే గాయపడిన వారిని సదర్ ఆసుపత్రికి తరలించి...
Read More...

బిహార్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత రైళ్లలో భారీ రద్దీ

బిహార్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత రైళ్లలో భారీ రద్దీ పాట్నా/ సమస్తిపూర్ నవంబర్ 10: బిహార్‌లో ఓటింగ్ (వోటింగ్) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రం వెలుపలకి ప్రయాణించే వారి సంఖ్య పెరగడంతో రైళ్లలో అపారమైన రద్దీ నమోదైంది. ప్రయాణికుల పెరుగుతున్న ఒత్తిడిని నియంత్రించేందుకు సమస్తీపూర్ రైల్వే మండల పరిపాలన ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, మండలంలోని విభిన్న స్టేషన్ల నుండి ఈ రోజు నుంచి...
Read More...
State News 

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు): మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్...
Read More...
Local News 

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం

జగిత్యాల కవయిత్రి మద్దెల సరోజనకు ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారం జగిత్యాల నవంబర్ 09 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ప్రధాన అడ్మిన్ శ్రీమతి మద్దెల సరోజన గారు సాహిత్య రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘జాతీయ కీర్తిచక్ర–2025’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమె ప్రతిభ, కృషి, కవితా వైభవానికి ఇది గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ...
Read More...

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట

మార్కండేయ ఆలయంలో ఆంజనేయస్వామి ,జంట నాగుల పునఃప్రతిష్ట జగిత్యాల నవంబర్ 9 ( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో   ఆంజనేయ స్వామి, జంట నాగేంద్ర స్వామి, విగ్రహాల పున: ప్రతిష్ట సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ర సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల వరకు జరిగే అఖండ హనుమాన్ ఉదయం...
Read More...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు – పోలింగ్ స్థితిగతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి: అధికారులు హైదరాబాద్‌ నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం అధికారికంగా ముగిసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిర్వాహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సాయంత్రం 6 గంటల తర్వాత స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లాల్సిందిగా...
Read More...
Local News  State News 

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం

ఫుట్ పాత్ నిరాశ్రయులకు 288 వ అన్నదానం సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు): రాష్ట్ర రాజధాని మహానగరం హైద్రాబాద్ లో వాహనంలో సంచరిస్తూ వివిధ ప్రాంతాలలో ఫుట్ పాత్ ల మీద ఆకలితో ఉన్న అనాథలు, నిరాశ్రయులు, సంచార జాతుల వారికి ఆదివారం స్కై ఫౌండేషన్ తమ 288 వ వారం అన్నదానం నిర్వహించారు. ఈసందర్బంగా వారికి ఫుడ్డు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందచేశారు....
Read More...
State News 

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం

గాంధీలో ముగిసిన ఇంటెన్సివ్‌ ఆర్థోపెడిక్స్‌ పీజీ టీచింగ్‌ ప్రోగ్రాం రాష్ర్టంలోని 200 మంది పీజీ వైద్య విద్యార్థుల హాజరు సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజామంటలు):    గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచింగ్‌ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్‌ అకాడెమిక్‌ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని విద్యార్థులకు...
Read More...
State News 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం పెంపుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు): తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి పలువురు స్థానిక నాయకులు కాంగ్రెస్‌లో చేరగా, మంత్రి సీతక్క వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మహిళా సాధికారతపై ఒక కీలక ప్రణాళికను...
Read More...
National 

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన :

కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తోందంటూ ఆరోపణలు :రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ ఘాటు స్పందన : పాట్నా బీహార్) నవంబర్ 09 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అన్న వ్యాఖ్యలు విని తాను షాక్‌కు గురయ్యానని రాజ్నాథ్ పేర్కొన్నారు. హిందువులు–ముస్లింల మధ్య విభజన సృష్టించి రాజకీయ...
Read More...
Local News  State News 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం 

ఛత్తీస్‌గఢ్‌ నేత అమిత్ భగేల్ వ్యాఖ్యలపై  సింధీ ప్రజల ఆగ్రహం  సికింద్రాబాద్ లో భారీ శాంతి ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 09 (ప్రజా మంటలు):  ఛత్తీస్‌గఢ్‌ జోహార్ పార్టీ నేత అమిత్ భగేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సింధీ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. భగేల్ సింధీ సమాజాన్ని "పాకిస్తానీలు"గా అభివర్ణించడం, వారి ఆరాధ్యదేవుడైన భగవాన్ ఝూలేలాల్ గురించి అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సమాజం తీవ్రంగా స్పందించింది....
Read More...