శ్రీ మడేలేశ్వర ఆలయంలో గోవుకు కపిలవర్ణ దూడ జననం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గోవు కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిచ్చింది.
కాగా భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని గోవు లేగకు జన్మనిచ్చే సమయంలో ప్రదక్షిణాలు చేశారు.
ఈరోజు ఒక పవిత్రమైనటువంటి గోపాష్టమి అంతేకాకుండా కార్తీక మాసము శ్రవణా నక్షత్రము వారముతో సంబంధం లేకుండా కోటి సోమవారం గా పిలుస్తారని భక్తుల విశ్వాసం.
ఈ సందర్భంలో భక్తులు ఆలయానికి చేరుకొని గోమాత కపిల వర్ణం కలిగిన పెయ్య దూడకు జన్మనిస్తున్న సమయంలో ఆ ఘట్టాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు.
గోవు దూడకు జన్మనిచ్చే సమయంలో గో ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం ,సర్వదేవతలకు ప్రదక్షిణం చేసినట్లుగా అవుతుందని పురాణాలు తెలుపుతున్నాయని ప్రదక్షిణ చేసిన వారికి, చూసిన వారికి గోమాత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల. పార్థసారథి శర్మ, మధుసూదన్ శర్మలు ఆశీస్సులు అందజేశారు. భక్తులు గోమాతకు జై అంటూ నినాదాలు చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
