వైద్య అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష సమావేశం.
జగిత్యాల నవంబర్ 4 ( ప్రజా మంటలు) :
జిల్లా వైద్య అధికారులతో ఎమ్మెల్యే నివాసం లో జగిత్యాల నియోజకవర్గ వైద్య సేవలు,పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
జగిత్యాల నియోజకవర్గంలో 33 ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరు అయ్యాయని, 20 ఆరోగ్య ఉప కేంద్రలకు భవనాలకు నిదులు కూడా మంజూరు కాగా భవన నిర్మాణాలు త్వరిత గతినచేపట్టాలని,పంచాయతీ అధికారులతో ఫోన్ లో మాట్లాడి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను అందుబాటులోకి తీసుకురావడం లో చొరవ తీసుకోవాలని అన్నారు.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో సైతం ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని జిల్లా వైద్య అధికారులతో సమీక్షలో తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గం లో పేదలకు నాన్యమైన వైద్య సేవలు అందించడం ప్రజా ప్రతినిదులు అధికారుల భాధ్యత అని అన్నారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో . డి ఎం హెచ్ ఓ సమీయొద్దిన్,జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్,వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)