రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన ఏకెవిఆర్ విద్యార్థి మాడుగుల ఆదిత్య
అభినందించిన కళాశాల యాజమాన్యం
On
భీమదేవరపల్లి నవంబర్ 04 (ప్రజామంటలు) :
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి అండర్ - 17 లో ఏకెవిఆర్ కళాశాల విద్యార్థి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ముల్కనూర్ గ్రామానికి చెందిన మాడుగుల ఆదిత్య ఏకెవిఆర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 200 మీటర్ల పరుగు పందెం అథ్లెటిక్స్ విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి పోటీలలో తమ కళాశాల విద్యార్థి కావడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకు ఆ దిశగా తమ కళాశాల యజమాన్యం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాడుగుల ఆదిత్యను కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపక బృందం అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
Published On
By From our Reporter
.jpg)
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది
Published On
By From our Reporter

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్
Published On
By From our Reporter

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
Published On
By From our Reporter
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
Published On
By From our Reporter
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
Published On
By From our Reporter
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
Published On
By From our Reporter
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య
Published On
By From our Reporter

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.
Published On
By From our Reporter

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు
Published On
By From our Reporter

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్
Published On
By From our Reporter
