పండుగ ముగిసింది పాచి మిగిలింది.

పాచి మున్సిపాలిటీ సిబ్బందిచే డంపింగ్ యార్డ్ పాలు.

On
పండుగ ముగిసింది పాచి మిగిలింది.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493). 

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) : 

దీపావళి పండుగ నరక చతుర్దశి పేరిట మూడు రోజులపాటు ఘనంగా పండుగ నిర్వహించుకుంటాము.

మొదటిరోజు మంగళహారతులు, మంగళ స్నానాలతో ప్రారంభమై రెండవ రోజు అమావాస్య ,ధనలక్ష్మి పూజలు, వ్యాపార సంస్థలు ఖాతా పూజలు మూడో రోజు యమ ద్వితీయ పేరిట (భగినీ హస్తభోజనం ) పేరిట సోదరులు అక్కచెల్లెళ్ల ఇండ్లకు భోజనానికి వెళ్లే కార్యక్రమంతో దీపావళి ముగుస్తుంది.

దీపావళి సందర్భంగా వ్యాపార సంస్థలు శుభ్రం చేసి పనికిరాని చెత్తంతా రోడ్లపై పోయడం వ్యాపార సంస్థలకు దిష్టి కోసం కట్టే గుమ్మడికాయలు పాతవి తొలగించి బయటవేయడం, రోడ్లపై టపాసులు పేల్చడం కాగితాల తుక్కు, వ్యాపార సంస్థలకు కట్టిన పాత గుమ్మడికాయ తుక్కు, అంతేకాకుండా పూజల కోసం బంతిపూలను భారీ సంఖ్యలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.

పూలు అమ్మే వ్యాపారస్తులు దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో పూల వ్యాపారం కొనసాగుతుంది.

కస్టమర్ కు అమ్మే ధర విషయంలో *"తగ్గేదే"* *లేదు* అన్నట్లు వ్యవహరించి పూల వ్యాపారం కొనసాగిస్తారు. పండుగ పూర్తి అయిన తర్వాత మిగిలిపోయిన పూలను పూలమ్మిన స్థలంలోనే వదిలి వెళ్ళిపోతారు.

ఈ పాపాన్ని భరించాల్సింది మున్సిపల్ సిబ్బంది.

మూడు రోజుల పండుగ పాచిని శుభ్రం చేయడానికి మూడు రోజులు పడుతుంది.

పండుగ ముగిసిన పాచి మాత్రం మిగిలిపోవడం ఒక్కింత మున్సిపల్ సిబ్బందికి ఇబ్బందికరమే.

Tags

More News...

Local News 

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి...
Read More...
Local News 

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత అన్నారు   జగిత్యాల పట్టణంలో మంగళవారం జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో నాయకులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Read More...
Local News 

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారని...
Read More...
Local News 

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...! మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు): తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్...
Read More...
Local News 

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా ర్ జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఈ...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నెలవారీ నేర సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.   నెలవారీ నేర సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్   జగిత్యాల జులై 1 (ప్రజా మంటలు)సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతోనే  శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటాయని  సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి  ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్  సూచించారు . మంగళ వారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి...
Read More...
Local News 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.  మెట్పల్లి జూలై 1(ప్రజా మంటలు)   మంగళవారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్  తెలిపారు.   విద్యార్థులకు 15 రోజులలో గాను తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని  అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   కలెక్టర్
Read More...
Local News 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం: 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:  కొత్తపల్లి గ్రామం సాయి నగర్ వాసులుగా గుర్తింపు
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,...
Read More...
Local News 

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు వైద్యులు… కనిపించే దేవుళ్ళు భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) : వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న...
Read More...
Local News 

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు హైదరాబాద్ జూలై 01(ప్రజా మంటలు): మీడియాలో నివేదించబడిన రెండు తీవ్రమైన సంఘటనలను  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్వయంగా స్వీకరించింది. మొదటి కేసులో, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 30.06.2025న జరిగిన భారీ పేలుడు మరియు అగ్నిప్రమాదంలో దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్ జూలై 0 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యమయింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు... గాంధీ ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్ లో పడి ఉన్న దాదాపు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం...
Read More...