లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల అక్టోబర్ 29:
లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనీ,దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.
ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు. టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.
దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్ ఎక్స్ట్రిమిషన్లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల గ్రామాల్లో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు – జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లిలో సర్పంచ్ మేడిపల్లి వనిత ఆనంద్, ఉప సర్పంచ్ దుమల సుమన్తో పాటు ఆరు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు కన్నపూర్ గ్రామంలో పోట్టవత్తిని సతీష్ సర్పంచ్గా ఏకగ్రీవం అయ్యారు.
ఇందిరా భవన్లో రెండు గ్రామాల ఎన్నికైన ప్రతినిధులు మాజీ మంత్రి ... “ప్రాణాలు ఇవ్వడం పంథా కాదు” - సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి కవిత నివాళి
జగద్గిరిగుట్ట, డిసెంబర్ 5 (ప్రజా మంటలు):
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో ఆత్మహత్య చేసిన సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు.
కవిత గారు మాట్లాడుతూ,“సాయి ఈశ్వరాచారి మరణం చాలా బాధాకరం. చావు సొల్యూషన్ కాదు.”“బీసీ... నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 5 (ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జోనల్ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఎన్నికల నిబందనల ప్రకారం పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై... ఎన్నికల పీఓల–శిక్షణ కార్యక్రమం ప్రారంభం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్):ఇబ్రహీంపట్నం మండలంలోని జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం జరిగిన మొదటి విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా హాజరై పర్యవేక్షించారు.
పోలింగ్ డే నాడు పీఓలు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు చేపట్టాల్సిన బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై... గ్లోబల్ సమిట్ లో సామల వేణు మ్యాజిక్ షో..
కొమ్ము కోయ, కోటాటం, ఒగ్గు డోలు ప్రదర్శనలు కీరవాణి సంగీత కచేరి 50 దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధుల హాజరు...
సికింద్రాబాద్, డిసెంబర్ 05 (ప్రజామంటలు):
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ప్రముఖ అంతర్జాతీయ మెజీషియన్ సామల వేణు తన ఇంద్రజాల ప్రదర్శనతో అలరించనున్నారు. భారత్ ప్యూచర్ సిటీలో డిసెంబర్ 8న... ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలి - అడిషనల్ ఎస్పీ శేషాద్రినీ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా శుక్రవారం జగిత్యాల అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి గొల్లపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, గుంజపడుగు చిలువ్వ కోడూరు నామినేషన్ కేంద్రాలను మరియు పోలింగ్ సెంటర్లను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి... అకలేషియా కార్డియాకు POEMతో 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం
సికింద్రాబాద్, డిసెంబర్ 05 ( ప్రజామంటలు) :
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 61 ఏళ్ల మహిళకు ఆధునిక POEM (Per Oral Endoscopic Myotomy) విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించింది.
ఆహారం, ద్రవాలు మింగలేని స్థితికి చేరుకున్న రోగికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో అన్నవాహిక... పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 5(ప్రజా మంటలు)పట్టణంలోని 34,35,44 వార్డులకు సంబంధించి 26 లక్షలతో టవర్ నుండి గీతాభవన్ రోడ్డులో చేపట్టనున్న బిటి రోడ్డు అభివ్రుద్ది పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
టవర్ దగ్గర మార్కెట్ అభివ్రుద్ది చేయటం జరిగింది,టవర్ మార్కెట్ ఆలయం అభివ్రుద్ది కి నిధులు మంజూరు... రాపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేసిన బుర్ర సుధారాణి భూమయ్య గౌడ్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
రాపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళ సభ్యులతో కలిసి, అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్ర సుధారాణి భూమయ్య గౌడ్ నామినేషన్ వేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని రాపల్లి గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అనేక
ఈ... ఎన్నికల విధులు ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వర్తించాలి అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్
మల్లాపూర్ డిసెంబర్ 5(ప్రజా మంటలు) మండలంలో పీఓల కు నిర్వహించిన ఎలక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాల్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ట్రైనింగ్లో పాల్గొన్న పీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఎన్నికల ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎన్నికల... “భారతం తటస్థం కాదు… శాంతి పక్షాన ఉంది” – ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ–పుటిన్ కీలక సందేశం
రెడ్ కార్పెట్ స్వాగతం – రాజ్ఘాట్ నివాళలు
మోదీ–పుతిన్ కీలక సందేశాలు
23వ భారత్–రష్యా వార్షిక సమ్మిట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ భారత్ పర్యటన రెండో రోజు కీలక దశలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధం, రక్షణ సహకారం,... చెరువుల పరిరక్షణ, వైద్య సేవల లోపాలు సరిచేయండి : కవిత డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 05 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాటలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సమస్యలను పరిశీలించారు. షాపూర్ నగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) లో సేవల లోపాలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పరికి చెరువు కబ్జాలపై ఘాటుగా స్పందించారు.... 