లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి

On
లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి

లైసెన్స్, నిబంధనల మేరకే టపాసులు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి

-  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

జగిత్యాల అక్టోబర్ 29:

లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలనీ,దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు దుకాణాలు నిర్వహించేవారు లైసెన్స్ ఉన్నవారు మాత్రమే  నిబంధన మేరకే షాపులు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సూచించారు.

ఎలాంటి అగ్ని ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రదేశంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనవాసాలు లేని బహిరంగ ప్రదేశాలలో మాత్రమే టపాకాయల షాపుల ఏర్పాటు చేసుకోవాలని అన్నరు.   టపాసులను జనావాసాలలో ఎట్టి పరిస్థితుల్లో నిలువ చేయరాదని ఇలా నిలువ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.

దుకాణాల సమీపంలో ఇసుక, నీరు, ఫైర్‌ ఎక్స్‌ట్రిమిషన్‌లు ఉంచాలని సూచించారు. బాణసంచా విక్రయించే వ్యాపారులతో పాటు టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తయారు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని పండగను ప్రశాంత వాతావరణoలో జరుపుకోవాలని సూచించారు.

Tags

More News...

Local News 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

శిథిలావస్త ప్రభుత్వ ఉన్నత  పాఠశాల భవన  కూల్చివేత పనులను  పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.  మెట్పల్లి జూలై 1(ప్రజా మంటలు)   మంగళవారం రోజున మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్  తెలిపారు.   విద్యార్థులకు 15 రోజులలో గాను తాత్కాలికంగా భవన పనులు ఏర్పాట్లు చేయాలని  అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   కలెక్టర్
Read More...
Local News 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం: 

కొత్తకొండ సబ్ స్టేషన్ వద్ద కారు బైక్ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం:  కొత్తపల్లి గ్రామం సాయి నగర్ వాసులుగా గుర్తింపు
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్    జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూలై 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు,...
Read More...
Local News 

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు

ప్రతిరోజు ప్రాణదాతలు - కనిపించే దేవుళ్ళు వైద్యులు వైద్యులు… కనిపించే దేవుళ్ళు భీమదేవరపల్లి మండలంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం భీమదేవరపల్లి, జూలై 1(ప్రజామంటలు) : వైద్యులు కనిపించే దేవుళ్ళు అని వినిపించే మాట, ప్రస్తుత కాలంలో మరింత మరింత స్పష్టంగా రుజువవుతోంది. రోగుల ప్రాణాలను కాపాడుతూ తన సేవలతో విశేష గుర్తింపు పొందుతున్న వైద్యులను గౌరవించేందుకు ప్రతి ఏడాది జూలై 1న...
Read More...
Local News 

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు

రసాయన ఫ్యాక్టరీ పేలుడుపై మానవహక్కుల కమీషన్. నోటీసులు హైదరాబాద్ జూలై 01(ప్రజా మంటలు): మీడియాలో నివేదించబడిన రెండు తీవ్రమైన సంఘటనలను  తెలంగాణ మానవ హక్కుల కమిషన్ స్వయంగా స్వీకరించింది. మొదటి కేసులో, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో 30.06.2025న జరిగిన భారీ పేలుడు మరియు అగ్నిప్రమాదంలో దాదాపు 42 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మందికి పైగా కార్మికులు గాయపడ్డారని,...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ

గాంధీ ఆసుపత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్ జూలై 0 (ప్రజా మంటలు): గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యమయింది.  చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు... గాంధీ ఎమర్జెన్సీ బ్లాక్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్ లో పడి ఉన్న దాదాపు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని సెక్యూరిటీ సిబ్బంది చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం...
Read More...
Local News 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత 

మహా భాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక మంత్రి శ్రీధర్ బాబుకు అందజేత  హైదరాబాద్ జూన్ 30( ప్రజా మంటలు) మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి,  శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవము పురస్కరించుకొని హైదరాబాద్ మల్లాపూర్ లోని విఎన్ఆర్ గార్డెన్లో ఐదు రోజులపాటు శత చండీ యాగం ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా సోమవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును...
Read More...
Local News 

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత సారంగాపూర్ జూన్ 30 (ప్రజా మంటలు)  ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని వారి నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపిన పెంబట్ల కురుమ సంఘం సభ్యులు.    సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామంలో బీరయ్య గుడి అభివృద్ధి పనుల నిమిత్తం సిజిఎఫ్ నిధులు 12 లక్షలు మంజూరు కాగా పెంబట్ల కుర్మ సంఘ సభ్యులకు 12ఈ...
Read More...
Local News 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం. 

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.  (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జూన్ 30: క్యాన్సర్ వ్యాధితో  బాధపడుతున్న ఓ నిరుపేద  బాలుడి వైద్య ఖర్చులకోసం ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, గూడూరు గ్రామానికి చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతుల  కుమారుడు రిత్విక్...
Read More...
Local News 

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ జూన్ 30(  ప్రజా మంటలు    ) మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 12 లక్షల 48 వేల రూపాయల విలువగల చెక్కులను,31 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన 31 లక్షల రూపాయలు విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ...
Read More...
Local News 

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము,

 మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న  జిల్లా విద్యాధికారి రాము, గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు): ఉద్యోగ విరమణ పదవికి మాత్రమే పదవి విరమణ అనంతరం సేవా కార్యక్రమాలు చేయవచ్చని జిల్లా విద్యాధికారి రాము అన్నారు గొల్లపల్లి మండల కేంద్రంలో భూస జమునా దేవి గెజిటెడ్ హెడ్మాస్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట ఇన్చార్జ్ మండల విద్యాధికారి గొల్లపల్లి, ఉద్యోగ విరమణ సన్మాన...
Read More...
Local News 

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి గొల్లపల్లి జూన్ 30 (ప్రజా మంటలు):  కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో  ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించిన ఘటన సోమవారం ధర్మపురి పట్టణంలో కలకలం రేపింది వ్యక్తి ఆత్మహత్యయత్నానికి సంబందించిన సమాచారం అందుకున్న ధర్మపురి పోలీస్ సీఐ  రామ్ నర్సింహా రెడ్డి హుటాహుటిన తన సిబ్బంది తో...
Read More...