జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

On
జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జమ్మికుంటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

జమ్మికుంట సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :

జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో స్థానిక DCMS కాంప్లెక్స్ లో  కొండా లక్ష్మణ్ బాపూజీ   చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా పోరాటం, గైర్ ముల్కీ, ఆందోళన చివరి శ్వాస వరకు  స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తపించిన తెలంగాణ ఉద్యమ దిక్సూచి మాజీ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా సామాజిక తెలంగాణ కోసం అందరం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సలీం, సంపత్, రంజిత్, కుమార్ ,లింగయ్య ,రాజు మురళి మహేందర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం

గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్..      గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్...
Read More...

కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన

కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశి థరూర్ 3వ సారి గైర్హాజరు : పార్టీ నేతల్లో ఆందోళన న్యూ ఢిల్లీ డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి): కాంగ్రెస్ సీనియర్ నేత, త్రివేండ్రం ఎంపీ శశి థరూర్ వరుసగా మూడోసారి పార్టీ కీలక సమావేశానికి హాజరు కాకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం జరిగిన స్టేట్ బ్యాంకెట్‌కు హాజరైన ఏకైక కాంగ్రెస్ ఎంపీగా థరూర్ నిలిచిన నేపథ్యంతో,...
Read More...

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున  దరూర్ క్యాంప్ లో  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ఆదేశాల మేరకు  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.ప్రతినెల ఈవీఎం లను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్ లోని యంత్రాల...
Read More...

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత..." "ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి..." డా. భోగ శ్రావణి బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు

దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత... "జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారద పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే నిర్వహించబడుతున్న మహాభారత ప్రవచన మహా యజ్ఞం కార్యక్రమంలో  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎల్. రమణ...
Read More...

108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన

108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత ఆలయంలో వైభవంగా కుంకుమార్చన    జగిత్యాల రూరల్  డిసెంబర్ 12 ( ప్రజా మంటలు)  S. వేణు గోపాల్  108 శ్రీ చక్ర సహిత శ్రీ లలితామాత  దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి  మంగళహారతులను సమర్పించారు. ఈ  ఆలయంలో ప్రతి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండరి ట్రస్టి చైర్మన్ శ్రీమతి చెల్లం స్వరూప ఆధ్వర్యంలో విశేష సంఖ్యలో మాతలు పాల్గొని...
Read More...
National  State News 

మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

మళ్లీ ఉద్యమానికి సిద్ధమైన అన్నా హజారే — మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం పుణె డిసెంబర్ 12 (ప్రత్యేక ప్రతినిధి): దేశాన్ని ఒకప్పుడు కదిలించిన మహా నిరసనల నాయకుడు అన్నా హజారే… బీజేపీ ప్రభుత్వంపై పలుమార్లు కోరినా, ఆయన మళ్లీ ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంపై దీక్ష ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ ఏర్పడింది. 88 ఏళ్ల అన్నా హజారే,జనవరి 30 నుంచి స్వగ్రామం...
Read More...
Filmi News  State News 

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు): తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం...
Read More...
Local News 

చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు

చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): దేశంలో జరుగుతున్న ఓటు చోరీ, ఈవీఎం లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ **“ఓట్ జోర్ గది చోడ్ మహార్యాలీ”**లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరారు. లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్...
Read More...
Local News 

బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.

బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు. జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టును...
Read More...
Today's Cartoon 

ప్రజా నాడి today's cartoon

ప్రజా నాడి today's cartoon
Read More...
Local News 

పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి

పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్‌ (TRSMA) ప్రభుత్వం విడుదల చేసిన SSC పబ్లిక్ పరీక్షల 2026 టైమ్ టేబుల్ పునర్విమర్శించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు వినతిపత్రం ఇచ్చింది. అసోసియేషన్ అధ్యక్షుడు సదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పి....
Read More...
State News 

గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC

గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి దేవత్ జోసెఫ్ (10) హత్య కేసులో, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం వెల్లడించింది. ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో, బాలుడి మరణానికి ప్రభుత్వ వసతి గృహ అధికారులు, పర్యవేక్షణ బాధ్యత కలిగిన...
Read More...