హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు- ఇద్దరు అరెస్ట్.
హనుమకొండ, గోపాలపురం సెప్టెంబర్ 11 ప్రజామంటలు
నమ్మదగిన సమాచారం మేరకు శివసాయి కాలనీ, గోపాలపురం హనుమకొండలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను మరియు విటుడును టాస్క్ ఫోర్స్ మరియు కేయుసీ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేశారు. వివరాల లోకి వెళ్ళగా హనుమకొండ జిల్లా శివ సాయి కాలనీ, గోపాలపురం చెందిన ఒక మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి మహిళలను రప్పిచ్చి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా సులభంగా డబ్బులు సంపాదిచలని వ్యభిచారం చేయిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కందికొండ గ్రామం, మహబూబాబాద్ జిల్లాకి చెందిన చెందిన విటుడు1.వంగనూరి పవన్ S/o పర్శరాములు వయస్సు 26 yrs కులం మాదిగ Occ: ప్రైవేట్ ఉద్యోగి అనే అతను మహిళతో ఒప్పందము కుదిర్చి వ్యభిచారం చేస్తుండగా టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు రైడ్ చేసి బాధిత మహిళను కాపాడి, నిర్వాహకురాలు అయిన . 1.తిమ్మాపురం లలిత* W/o లింగమూర్తి వయస్సు 40 సం.లు కులం వడ్రంగి Occ House wife R/o షోడశపల్లి (v) వేలేరు (m) హనమకొండ ను తదుపరి విచారణ నిమిత్తం కేయుసి పోలీసులకు అప్పగించడమైనది. ఏ.మధుసూదన్, ఎసిపి, టాస్క్ ఫోర్స్ ఆఫ్ పోలీస్, వరంగల్ మాట్లాడుతూ, ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని, ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై PD చట్టము అమలు చేయబడునని హెచ్చరించినారు.హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినందుకు సార్ల రాజు, ఇన్స్పెక్టర్, భాను ప్రకాష్, RSI మరియు మిగితా సిబ్బంది ని ఏసిపి గారూ అభినందించారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
బంగారం ధరలు దిగుముఖం: తెలుగు రాష్ట్రాల్లో 1 తులం విలువ ఎంత?
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):
–దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎటేకుదుతున్నాయి. ఉదాహరణకు: 24 కరట్ బంగారం 10 గ్రாம்కు సుమారు ₹1,20,100 స్థాయిలో నమోదవుతోంది. – 22 కరట్ బంగారం 10 గ్రామ్కు సుమారు ₹1,10,010 స్థాయిలో ఉంది.
గతంలో గరిష్ఠంగా ఉన్న స్థాయి (ఉదాహరణకు అక్టోబరులో ~₹1,31,000+ 10 గ్రామ్కు) నుండికాస్తకాని... మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — తల్లి, కుమారుడు పోలీసులకు ఫిర్యాదు
తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు
హైదరాబాద్ నవంబర్ 09 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ — పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, కుమారుడు
హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతున్న విషయం — మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పై నెలకొన్న అనుమానాలు. ఆయన కుటుంబ... హిమాచల్ బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్పై పాక్సో (POCSO) కేసు
చండీగఢ్ నవంబర్ 09 (ప్రజా మంటలు)
హిమాచల్ప్రదేశ్లో బీజేపీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చంబా జిల్లా చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే హన్స్రాజ్ (Hans Raj) పై మైనర్ బాలికపై లైంగిక దాడి కేసు నమోదైంది.
ఇటీవల నెల రోజుల వ్యవధిలో ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాచల్ బీజేపీకి చెందిన మూడవ... పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం
వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం
హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు):
ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ... ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా లుక్ విడుదల – పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
రాజమౌళి కథ — ఊహలకు అతీతం
హైదరాబాద్ నవంబర్ 08:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ను విడుదల చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో వీల్చెయిర్లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్.ఎస్.ఎస్.ఎం.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.
ప్రపంచ ప్రఖ్యాత... షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో
త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం
గ్యాంగ్టాక్ నవంబర్ 08:
సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి... జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!
న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి.
Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు... ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు.
హరీశ్రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే... iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్తో వస్తుందా?
అల్ట్రా-స్లిమ్ డిజైన్లో కొత్త తరహా రూపం
హైదరాబాద్ నవంబర్ 08:
ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.
మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం... తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
సికింద్రాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్ టెంపుల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్, జోసెఫ్, శివ, అనిల్ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.... ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు.... ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 8 (ప్రజామంటలు):
ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్, కోశాధికారిగా నూకల నర్సింగ్రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్, కొడరపు అశోక్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి... 