ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు - మాజీ మంత్రి కొప్పుల
కరీంనగర్ సెప్టెంబర్ 09:
రాజకీయాల్లో దుష్ట సాంప్రదాయాలకు విధంగా కోర్టు తీర్పు రావడం హర్షణీయం. నీతి నిజాయితీ కి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నికైనప్పటికి శాసన సభ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవాలి ప్రజలు హర్షిస్తారనీ మాజీ మంత్రి కొప్పుల అన్నారు.
శాసన సభ స్పీకర్ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగాన్ని అనుసరించి నడువాల్సిన స్థాయిలో ఉండాలి..వారికి రాజకీయాలు తగువ, జరిగిన విషయాలు స్పీకర్ గారికి పూర్తిగా తెలుసు..
బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఎన్నికై కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని తిరిగి పార్లమెంటు కు పోటీ చేయడం ఇంతకంటే నీచమైన విషయం ఇంకేమైనా ఉంటుందా..
రాజకీయాల్లో విలువలు ఎటు పోతున్నాయి.
కనీసం రానున్న కాలంలోనైన రాజకీయ విలువలు కాపాడాలి. లేకుండా ప్రజాప్రతినిధుల పైన ప్రజలకు కనీసం గౌరవం లేకుండా పోతుందన్నారు..
సరైన న్యాయ నిర్ణయం చేయవలసిన బాధ్యత స్పీకర్ పైన ఉంది. దీనిని యావత్తు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నది..
ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా సమాజానికి మంచిది కాదు.. సమాజం హర్షించదు..
పైగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కడియం శ్రీహరి స్వయంగా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా అవసరమైతే హైకోర్టులో తెరుచుకుంటాం అని వాక్యాలు చేయడం దురదృష్టకరం...
కడియం శ్రీహరి సీనియర్ నాయకులు
జీతం చేరుకొచ్చిన పార్టీ మారి అసలు నీతి నియమం లేకుండా కోర్టు తీర్పు పై కామెంట్ చేయడం రాజకీయాల్లో దౌర్భాగ్యం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.
దానం నాగేందర్ కు ఇది కొత్తేమీ కాదు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ చేరి మంత్రి పదవి కోసం పాకులాడిన వ్యక్తి.. ఇప్పుడు కూడా మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి పక్కన చేరావు.
ఇలాంటి నాయకులను ఓటు వేసేటప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలన్నారు.
అదే విధంగా కడియం శ్రీహరి కెసిఆర్ గారు డిప్యూటీ సీఎం చేసి, ఎంపి గా చేసి, తన కూతురు కు ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా పార్టీ తప్పు కావచ్చు.. అని అన్నారు
స్పీకర్ ని కంప్లేంట్ చేసిన తర్వాత కోర్టు కు పోయే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు.. కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
