నిబద్దతకు పెట్టిన పేరు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్_
_కార్యకర్త నుండి పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం
మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీ చీఫ్ పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు మర్రి రాజ్ రెడ్డి
ప్రజామంటలు ప్రత్యేక ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక కావడం పట్ల ఆస్ట్రేలియా ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లో భారతీయులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మర్రి రాజ్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో పని చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా అవకాశం రావడం సంతోషంగా వుందని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పై నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన ఖర్గే, సోనియా,రాహుల్,వేణు గోపాల్,రేవంత్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణలో రానున్న రోజుల్లో జరగున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎగరవేస్తమని భీమ వ్యక్తం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
