లంచం ఇవ్వకండి, మాకు సమాచారం ఇవ్వండి - ఈ. సాలియా నాయక్, ఎస్ ఈ, జగిత్యాల - టిజి ఎన్ పి డిసిఎల్.

On
లంచం ఇవ్వకండి, మాకు సమాచారం ఇవ్వండి - ఈ. సాలియా నాయక్, ఎస్ ఈ, జగిత్యాల - టిజి ఎన్ పి డిసిఎల్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల 08 సెప్టెంబర్ (ప్రజా మంటలు) : 

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు అందించడానికి సంస్థ కట్టుబడి ఉన్నదని , సేవలు అందించే క్రమంలో సంస్థ సిబ్బంది వినియోగదారులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని యాజమాన్యం తేల్చిచెప్పింది .

సంస్థలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించామని, TGNPDCL సంస్థకు సంబంధించిన సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సేవలకు ప్రతిఫలంగా లంచం అడిగితే, విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతున్న ఈ నంబరుకు 9281033233, అలాగే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయగలరని తెలిపారు. 

సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు ఉత్తమమైన సేవలలో భాగంగా కాల పరిమితికి(సిటిజన్ చార్టర్) లోబడి సేవలు అందించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి "ఎన్పీడీసీఎల్ గ్రీవీయన్స్ పోర్టల్ "పెట్టడం జరిగిందని ఇందులో సమస్యలను పరిష్కరించుకోవచ్చని వివరించారు.   

లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అని 16 సర్కిళ్ల పరిధిలో అన్ని కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ లలో పోస్టర్లను ఇదివరకే పెట్టడం జరిగిందని చెప్పారు. ఎవరైనా లంచం అడిగిన అందులో పొందు పరచబడిన నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు . 

అవినీతి రహిత సమాజము లో భాగంగా విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్ధం ఈ పోస్టర్లను అతికించడం జరిగిందని అన్నారు .  

సంస్థ పరిధిలో అవినీతి రహిత వాతావరణం కల్పించడానికి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి యాజమాన్యం నిబద్ధతతో పనిచేస్తున్నదని , వినియోగదారులకు సేవల విషయంలో ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం మరియు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని యాజమాన్యం తెలిపింది .

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం

జగిత్యాల రైతు మార్కెట్‌పై ప్రజల ఆందోళన – ట్రాఫిక్ సమస్యలు, అంబులెన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం జగిత్యాల (రూరల్) నవంబర్ (ప్రజా మంటలు):  జగిత్యాల పట్టణంలోని రైతు మార్కెట్‌ వల్ల ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ సమర్పించిన అభ్యర్థనలో, రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌గా తీర్చిదిద్దిన తర్వాత ప్రారంభంలో ప్రజలు ఆనందపడినా, తగిన విధంగా నిర్వహణ లేకపోవడంతో...
Read More...

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి

అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)  అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న...
Read More...
Local News 

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం

బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు): బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ...
Read More...
Local News 

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి

బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం...
Read More...
National  State News 

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం

రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం న్యూ ఢిల్లీ నవంబర్ 14: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండుమూడొంతులకుపైగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తుండగా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు మరింత పెంచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఏళ్లలో ఎదుర్కొన్న 95 ఓటముల జాబితాను పటంగా రూపొందించి బీజేపీ సామాజిక మాధ్యమాల్లో...
Read More...

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  కోరుట్ల నవంబర్ 14 (ప్రజా మంటలు)  ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి   ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో ఈ...
Read More...
Local News 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..*

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..* (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):   గొల్లపెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ఈ...
Read More...
Local News  Crime 

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి

ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు)   గొల్లపల్లి మండలం లోని రంగాదాము ని పల్లి గ్రామానికి చెందిన  ఈర్తి హనుమంతు, సం,47  గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో  మానసిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఉదయం గ్రామ శివారులో  చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడ నీ భార్య  మల్లవ్వ  ఫిర్యాదు మేరకు
Read More...
National  Comment  State News 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం  MIM/ముస్లిమ్ ఓట్లు: ఒక యూనిఫైడ్ బేస్ కాదు ఈ ఉప ఎన్నిక ఎందుకు, ఎవరికి  ప్రధానం ఇది GHMCకి సంకేతమా? జాగ్రత్తగా అంచనా వేయాల్సిన విషయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక — సమగ్ర, లోతైన విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన రాజకీయ...
Read More...
National  State News 

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి

తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి హైదరాబాద్‌, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్‌కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు...
Read More...
Local News  State News 

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు

జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు....
Read More...
National  Crime  State News 

పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం

పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం పుణె, నవంబర్ 13 (ప్రజా మంటలు): ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై పుణె నగర అవుట్‌స్కర్ట్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం నవలే బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ఒక కారు రెండు భారీ కంటెయినర్ ట్రక్కుల మధ్య నలిగిపోవడంతో, అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో...
Read More...