నీటి ప్రవాహిత ప్రాంతాలైన 10,25, 30 వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 2 ( ప్రజా మంటలు ) :
వర్షపు నీరు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలలో సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు మరియు ఇండ్లలోకి వచ్చిన నీరుని మోటార్ పంప్ సాయంతో తీసి వేయించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఇండ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు మరియు ఇండ్ల లోకి చేరిన వర్షపు నీరు ఉన్న వాళ్లను గుర్తించి పునరావాస కేంద్రాల తరలించి వారికి వసతులు కల్పించాలని ఆదేశించారు.తడిగా ఉన్న విద్యుత్ స్థంబాల, తడి చేతులతో స్టార్టర్లు మోటార్లు స్విచ్ బోర్డులు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని అన్నారు.
అలాగే చిన్న పిల్లలు కరెంటు వస్తువుల జోలికి రాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. ఇంత తీగల పైన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరబెట్టుకోకూడదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏ ఈ అనిల్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ , స్థానిక కౌన్సిలర్స్ ,మున్సిపల్ సిబ్బంది , పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
