పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ
మోంథా తుఫాన్ ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన
- మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల
- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు
- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్
- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాసిన కవిత
- తెలంగాణ పత్తి రైతులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 03 (ప్రజా మంటలు):
మోంథా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, పత్తి కొనుగోలు ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని కేంద్ర టెక్స్టైల్ మంత్రివర్యులు గిరిరాజ్ సింగ్ గారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.
కవిత లేఖలో —మోంథా తుఫాన్ వల్ల భారీ వర్షాలు, వరదలు సంభవించి పత్తి పంటలలో తేమ శాతం 20%–25% వరకు పెరిగిందని, ఈ కారణంగా సీసీఐ (CCI) ప్రస్తుత నియమాల ప్రకారం పత్తిని కొనుగోలు చేయడం జరగడం లేదని వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 8%–12% తేమ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
“25% వరకు తేమ ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలి”
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుని 25% వరకు తేమ ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి అనుమతించాలి అని కవిత విజ్ఞప్తి చేశారు. “ఇది రైతుల ఆర్థిక నష్టాన్ని తగ్గించడమే కాకుండా, పత్తి సరఫరా వ్యవస్థ నిలకడగా కొనసాగడానికీ సహాయపడుతుంది” అని పేర్కొన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో సహజ విపత్తుల సందర్భాల్లో ఇలాంటి సడలింపులు మంజూరు చేయబడ్డాయని గుర్తు చేశారు.
రైతుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది
సీసీఐ ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడం, పత్తి తేమ కారణంగా రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకానికి దిగడం వల్ల వారు పూర్తిగా నష్టపోతున్నారని కవిత తన లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి
క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ
చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో... “మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
మధ్య గగనంలో భయం – శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్
సాంకేతిక లోపం గుర్తించిన సిబ్బంది – ప్రయాణికుల భద్రత కోసం ఉలాన్బాతర్లో సురక్షిత ల్యాండింగ్
న్యూఢిల్లీ నవంబర్ 03 :శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం (AI-176)... జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి
కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యులు
జగిత్యాల, నవంబర్ 03 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న యావరోడ్ విస్తరణ లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి... షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి
కాలేజీ దుస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇవ్వనున్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
- షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీలో విద్యార్థినుల ఆందోళన- చిన్నారెడ్డి ఆకస్మికంగా కాలేజీకి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు- విద్యార్థులతో భోజనం చేసి, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరణ- వాష్రూములు, తరగతిగదుల దుస్థితిపై ఆందోళన- సీఎంకు... శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు
పాల్గొన్న జిల్లా కలెక్టర్, నార్త్ జోన్ డీసీపీ
సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) :
కార్తీక మాసం రెండో సోమవారం సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ లు ఆలయంలో దీపాలు... తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు
తిరువణ్ణామలై నవంబర్ 03:
స్థానిక పునర్నిర్మాణ పనుల సందర్భంగా జవ్వధు కొండ (కోవిలూర్) ప్రాంతంలో తవ్విన గుంటలో బంగారు నాణేల సమూహం కనబడినట్లు స్థానికుల ద్వారా స్పందన వస్తోంది; అధికార మరియు పురావస్తు విచారణ ఇంకా ఇంకా కొనసాగుతోంది.
తిరువణ్ణామలై గ్రామస్థుల మరియు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టిన బృందం ఈ మధ్యస్థ మధ్య తవ్వినపుడు ఒక... విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) :
విద్యుత్ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లవేళలా సిద్దంగా ఉన్నామని, కస్టమర్లు తమ సమస్యలను సమీపంలోని విద్యుత్ కార్యాలయం, లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ లో తెలపాలని విద్యుత్ ఏడీఈ మహేశ్ అన్నారు. సోమవారం గాంధీ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్ శాఖ ప్యారడైజ్ డివిజన్ ఆపరేషన్ విద్యుత్ కార్యాలయ... కొడంగల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
- నవంబర్ 14న ఎన్కేపల్లిలో గ్రీన్ఫీల్డ్ కిచెన్ భూమి పూజ- మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు- CSR నిధులతో అక్షయపాత్ర ఫౌండేషన్ అదనపు వ్యయం భరిస్తుంది- కొడంగల్లో విద్యా రంగంలో ఇది మరో మైలురాయిగా భావిస్తున్నారు
కొడంగల్, నవంబర్ 03 (ప్రజా మంటలు):కొడంగల్ నియోజకవర్గంలోని... పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ
- మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాసిన కవిత- తెలంగాణ పత్తి... తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత
జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన
ముఖ్యాంశాలు:
- బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే... ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన
(పెద్ద కూతురు పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో)
తండ్రి దింపిన గంటలోనే ముగ్గురు కుమార్తెల మృతి
రంగారెడ్డి, నవంబర్ 03 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్కు గురి చేసింది. బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన టిప్పర్ లారీ,... మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్మార్కెట్లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం
హర్మోసిల్లో (మెక్సికో), నవంబర్ 2:మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హర్మోసిల్లోలో వాల్డోస్ డిస్కౌంట్ సూపర్మార్కెట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
ఈ దుర్ఘటన ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the... 