సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) :
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా కార్యాలయం ఒక వేదిక కాబట్టి జగిత్యాల పట్టణం లోని 48 వార్డుల్లో నెలకొన్న ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బార్లో పట్టణ ప్రజలు ఫిర్యాదులు చేసి పరిష్కరించుకోవాలని సమస్య ను పరిష్కరించడానికి దోహపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మంగళ వారం బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వివిధ వార్డుల్లో నుంచి వచ్చిన ఫిర్యాదులను బుధవారం 7, 8 వార్డుల్లో బల్దియా చైర్ పర్సన్ పర్యటించి ప్రజల సమస్యను పరిష్కరించారు.
ఈసందర్భంగా వార్డుల్లో ఖాళీ స్థలంలో నిలువ ఉన్న డ్రైనేజీ , వర్షం నీరు ఎక్కడికి అక్కడ నిలువ ఉండటంతో వార్డులో పర్యటించి ఆయిల్ బాల్స్ వేశారు. నిలువ ఉన్న ఖాళీ స్థలంలో చెత్త చెదారం, నీటి నిలువ స్థల యజమానులే చూసుకోవాలనీ సూచించారు.
ప్రజలు ప్రతి మంగళ వారం నేరుగా బల్దియా కార్యాలయం కు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య , బల్దియా అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
