సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) :
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా కార్యాలయం ఒక వేదిక కాబట్టి జగిత్యాల పట్టణం లోని 48 వార్డుల్లో నెలకొన్న ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బార్లో పట్టణ ప్రజలు ఫిర్యాదులు చేసి పరిష్కరించుకోవాలని సమస్య ను పరిష్కరించడానికి దోహపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మంగళ వారం బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వివిధ వార్డుల్లో నుంచి వచ్చిన ఫిర్యాదులను బుధవారం 7, 8 వార్డుల్లో బల్దియా చైర్ పర్సన్ పర్యటించి ప్రజల సమస్యను పరిష్కరించారు.
ఈసందర్భంగా వార్డుల్లో ఖాళీ స్థలంలో నిలువ ఉన్న డ్రైనేజీ , వర్షం నీరు ఎక్కడికి అక్కడ నిలువ ఉండటంతో వార్డులో పర్యటించి ఆయిల్ బాల్స్ వేశారు. నిలువ ఉన్న ఖాళీ స్థలంలో చెత్త చెదారం, నీటి నిలువ స్థల యజమానులే చూసుకోవాలనీ సూచించారు.
ప్రజలు ప్రతి మంగళ వారం నేరుగా బల్దియా కార్యాలయం కు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య , బల్దియా అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
