రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
జగిత్యాల జూన్ 30:
పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం పది గంటలకు
బి ఆర్ యస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారని, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు తెలిపారు.
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రము అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలకు మనో స్థైర్యం ఇవ్వడానికి మొట్టమొదటి సారీగా కేటీఆర్ పాల్గొను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పేర్కొన్నారు.
పార్టీ సముద్రం లాంటిది అని
నాయకులు వస్తుంటారు. అధికారం పోగానే,వారి వ్యక్తిగత ప్రయోజనాలకోసం పోతుంటారు.
కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రములో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుందని..బి ఆర్ యస్ పార్టీ లో ఉత్సాహమైన కార్యకర్తలు ఉన్నారని.. కార్యకర్తలకు, నాయకులకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటామని మనోదైర్యంతో ఉండాలని ప్రజల్లో కేసీఆర్ గారి పై విశ్వాసం ఉన్నదని..ఒక బలమైన శక్తిగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రము రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా.. అని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్సీ యల్ రమణ, రాజేశం గౌడ్, అల్లాల దామోదర్ రావు, వొళ్లెం మల్లేశం, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
