డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి  - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

On
  డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి     - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించాలి 

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి సైబర్ మోసాల పై ప్రజలకు అవగాహన కల్పించాలి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు.  పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని  సూచించారు. ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని  సూచించారు. టౌన్ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో  ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా   ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.

డిఎస్పి రఘు చందర్ , టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్  మరియు సిబ్బంది  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న

చేతికొచ్చే సమయంలోభారీ గా దెబ్బ తిన్న వరి, మక్కజొన్న అకాల వర్షాల వల్ల రైతుల కష్టం నీటి పాలు.. (అంకం భూమయ్య)    గొల్లపల్లి అక్టోబర్ 30 ప్రజా మంటలు  గొల్లపల్లి  మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా రైతుల యొక్క వరి పంట నీట మునిగి తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది తడిసి ముద్దైన వరి చేతికి వొస్తున్న వేళలో అకాల వర్షం కారణంగా...
Read More...
Local News  State News 

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు

మొంథా తుఫాన్ ప్రభావం: వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు హైదరాబాద్ అక్టోబర్ 30,(ప్రజా మంటలు): మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలు—ప్రత్యేకంగా వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు—తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, ప్రాణనష్టం జరగకుండా...
Read More...
Local News 

కొత్తపల్లి గ్రామంలో విషాదం

కొత్తపల్లి గ్రామంలో విషాదం భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజామంటలు) : మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు....
Read More...
National  International  

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య

ట్రంప్-షీ సమావేశం తర్వాత చైనా టారిఫ్‌లు తగ్గింపు — “అద్భుతమైన చర్చ”గా ట్రంప్ వ్యాఖ్య వచ్చే ఏప్రిల్ లో ట్రంప్ చైనా పర్యటన “1 నుంచి 10 వరకు స్కేల్‌లో 12 ఇస్తాను” రేర్ ఎర్త్ మినరల్స్  పై ఒక సంవత్సరం పాటు ఒప్పందం బుసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30 (ప్రజా మంటలు): దక్షిణ కొరియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్...
Read More...
Crime  State News 

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు

యాదాద్రి లో ఏసీబీ వలలో ఆలయ ఇంజనీరు – రూ.1.90 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టుబాటు   యాదాద్రి అక్టోబర్ 30 (ప్రజా మంటలు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట)లో అవినీతి కలకలం రేపుతోంది. ఆలయ ఇంజినీర్ (S.E) ఉడేపు రామారావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.90 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 📍 ...
Read More...
State News 

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం

తెలంగాణలో ఎరుపు హెచ్చరిక – 8 జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం అక్టోబర్ 30, (ప్రజా మంటలు): తెలంగాణలో అతివృష్టి బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 📍 రికార్డు స్థాయి వర్షపాతం తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా ...
Read More...

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో

తెలంగాణలో మొంథా బీభత్సం కొనసాగుతుంది –ములుగు, వరంగల్ జలదిగ్భంధం, రైతులు ఆందోళనలో ప్రతి కుటుంబానికి ₹3,000 ప్రత్యేక సాయం ప్రతి వ్యక్తికి ₹1,000 చొప్పున, గరిష్టంగా కుటుంబానికి ₹3,000 వరకు చెల్లింపు జిల్లా కలెక్టర్లకు తక్షణ చెల్లింపుల అనుమతి హైదరాబాద్ అక్టోబర్ 30 (ప్రజా మంటలు): తెలంగాణపై మొంథా తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేసిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినప్పటికీ...
Read More...
National  Opinion  International  

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు

ఆమె ధరించేది ఎవరు నిర్ణయించాలి? ఇరాన్‌లో హిజాబ్ చట్టాలపై మహిళల తిరుగుబాటు ఇరాన్‌లో మహిళల తిరుగుబాటు యూరప్‌లో విరుద్ధ పరిస్థితి అక్టోబర్ 30, (ప్రజా మంటలు): ఇరాన్‌లో మహిళలు హిజాబ్ తప్పనిసరి చట్టాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. మరోవైపు యూరప్‌లో మాత్రం కొత్త చట్టాలు హిజాబ్‌పై నిషేధాలు విధిస్తున్నాయి. దీంతో ఒక్క ప్రశ్న ముందుకు వస్తోంది — మహిళ ఏం ధరించాలో నిర్ణయించేది ఎవర ఇరాన్‌లో మహిళల...
Read More...

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు

అమెరికా–చైనా నేతల భేటీ: ఆరేళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ ముఖాముఖి | సానుకూల సందేశాలు 6 ఏళ్ల తర్వాత ట్రంప్–జిన్ పింగ్ భేటీ బుసాన్‌లో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు అమెరికా–చైనా సంబంధాల మెరుగుదలకు సంకేతాలు భూసాన్ (దక్షిణ కొరియా) అక్టోబర్ 30:ప్రజా మంటలు దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (Xi Jinping) ముఖాముఖీ భేటీ...
Read More...
Local News  Crime 

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది

గుర్రంపోడు: పెళ్లైన 14 రోజులు కూడా గడవక ముందే మృత్యువు ముంచుకొచ్చింది నల్గొండ అక్టోబర్ 30 (ప్రజా మంటలు):  ప్రేమించి వివాహం చేసుకున్న నవదంపతుల కలలు కళ్లముందే చిద్రమయ్యాయి. నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష (22), చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో కేవలం 14 రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకున్నారు. బుధవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర...
Read More...

జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాలలో ₹100 కోట్ల ప్రభుత్వ భూమి వివాదం – బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తెచ్చిన - మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెసు నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ₹100 కోట్ల విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపణల నేపథ్యంలో, జీవన్...
Read More...
Local News  Spiritual   State News 

న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు

న్యాయవాదులపై అనుచిత ప్రవర్తన కేసు - మానవహక్కుల కమీషన్ కు ఫిర్యాదు మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు    జనగాం పోలీసులపై ఎఫ్‌ఐఆర్ సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజామంటలు) : గతంలో జనగాం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన రఘుపతి, ఎస్‌ఐ తిరుపతి లపై న్యాయవాద దంపతులు గద్దల అమృత్‌రావు, కవితలతో అనుచిత ప్రవర్తన చేసిన ఘటనకు సంబంధించి జనగాం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు...
Read More...