పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

On
పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ
జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జూన్ 20:
 పరిశుభ్రత తోనే అధిక వ్యాధుల నివారణ సాధ్యమని జగిత్యాల జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. గురువారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ పక్షాన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత తోనే చాలా వరకు వ్యాధులు సోకకుండా అరికట్టడం సాధ్యమన్నారు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదన్నారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి వాడలని, శుభ్రమైన నీటిని త్రాగాలి అని, గోర్లను, చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. 1నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి 17,842 మందికి నేరేళ్ళ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం లక్ష్యంగా చేసుకొని, కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పిల్లలకు మాత్రలను వేశారు.
ధర్మపురి ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ అరుణ, మున్సిపల్ కౌన్సిలర్లు వేముల నాగరాణి, గరిగె అరుణ, మున్సిపల్ కమిషనర్ బాలె గంగాధర్, నాయకులు అనంతుల లక్ష్మణ్, నేరెళ్ళ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ అవంతి, జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు శ్రీధర్, సి హెచ్ ఓ శ్రీనివాస్, హెచ్ ఈ ఓ సతీష్, ఎం ఎల్ హెచ్ పి మామిడి వినయ్, ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, ఏ ఎన్ ఎంలు, ఆశా, ఆరోగ్య సిబ్బంది, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

State News 

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ

జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు...
Read More...
Local News 

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి

జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు. షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ...
Read More...
Local News  State News 

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ

మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి...
Read More...
Local News 

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి  లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు  పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్...
Read More...
Local News 

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.

డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ  అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం  ఎస్...
Read More...
Local News 

వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత

వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు...
Read More...

రాంగోపాల్‌పేట్‌ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ

రాంగోపాల్‌పేట్‌ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ సికింద్రాబాద్, నవంబర్ 19  (ప్రజామంటలు ): దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ అన్నారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి...
Read More...
National  International   Crime 

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ

అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ హైదరాబాద్ నవంబర్ 19: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఎలా...
Read More...

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.  జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.

మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి.   జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.  జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్...
Read More...

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు

జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్...
Read More...
Local News 

ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్

 ఎమ్మెల్యేను  కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు...
Read More...

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందిరా భవన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ కార్యక్రమంలో భాగంగా...
Read More...