పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

On
పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

పరిశుభ్రత తోనే వ్యాధుల నివారణ
జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి జూన్ 20:
 పరిశుభ్రత తోనే అధిక వ్యాధుల నివారణ సాధ్యమని జగిత్యాల జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. గురువారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ పక్షాన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత తోనే చాలా వరకు వ్యాధులు సోకకుండా అరికట్టడం సాధ్యమన్నారు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయరాదన్నారు. భోజనం చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడిగి వాడలని, శుభ్రమైన నీటిని త్రాగాలి అని, గోర్లను, చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. 1నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న వారికి 17,842 మందికి నేరేళ్ళ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం లక్ష్యంగా చేసుకొని, కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పిల్లలకు మాత్రలను వేశారు.
ధర్మపురి ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ అరుణ, మున్సిపల్ కౌన్సిలర్లు వేముల నాగరాణి, గరిగె అరుణ, మున్సిపల్ కమిషనర్ బాలె గంగాధర్, నాయకులు అనంతుల లక్ష్మణ్, నేరెళ్ళ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ అవంతి, జిల్లా కార్యక్రమ పర్యవేక్షకులు శ్రీధర్, సి హెచ్ ఓ శ్రీనివాస్, హెచ్ ఈ ఓ సతీష్, ఎం ఎల్ హెచ్ పి మామిడి వినయ్, ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, ఏ ఎన్ ఎంలు, ఆశా, ఆరోగ్య సిబ్బంది, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర

కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకే? బీఆర్ఎస్ తప్పుకోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెర కరీంనగర్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు చివరి నిమిషంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం 66 డివిజన్లలో భారతీయ జనతా...
Read More...

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా?

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో కీలక మలుపు: చైర్మన్ పీఠం బీఆర్ఎస్‌కేనా? రాయికల్ ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో రాష్ట్రంలో ఎక్కడా లేని వింత, కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి..రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు ఏకంకవలనే ప్రయత్నం ఆశ్చర్య పరుస్తోంది. అధిక సంఖ్యలో సీట్లు గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ లాంటి వారు...
Read More...
National  International  

భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు

భారత్ పేరు ప్రస్తావించని తారిక్ రెహ్మాన్ – సమతుల్య విదేశాంగ విధాన సంకేతాలు న్యూఢిల్లీ ఫిబ్రవరి 16: బంగ్లాదేశ్‌లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత, ప్రధాని-నియమితుడిగా బాధ్యతలు స్వీకరించనున్న Tarique Rahman తన తొలి మీడియా సమావేశంలో దేశ విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.తన ప్రభుత్వం ఏ ఒక్క దేశం పక్షాన నిలిచే విధానాన్ని కాకుండా, “బంగ్లాదేశ్ ప్రయోజనాలే కేంద్రంగా...
Read More...
Spiritual   State News 

దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా?

దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ రంగుల వివాదం – భక్తుల విశ్వాసాలపై దాడేనా? భక్తుల విశ్వాసాలపై దాడేనా? –(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)    జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుతం తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది. జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అపారమైన ఖ్యాతి పొందిన ఈ ఆలయంలో మహాశివరాత్రి జాతర...
Read More...
Comment  State News 

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ

జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు: ఛైర్పర్సన్ పీఠం చుట్టూ శక్తి–సమీకరణల రాజకీయ క్రీడ మూడు కుర్చీకాటగా పదవి రాజకీయాలు జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు ఇక స్థానిక పరిమితుల్లో లేవు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో ముడిపడి, ఇవి రాష్ట్ర స్థాయి అధికార కేంద్రాల వరకూ చేరాయి. ముఖ్యంగా మున్సిపల్ ఛైర్పర్సన్ ఎంపిక ఒక్క పదవిగా కాకుండా, ఇద్దరు కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా...
Read More...

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్

పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటా – ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిలర్‌లుగా గెలిచిన సమీండ్ల వాణి, అడువాల జ్యోతి పేర్లను చైర్‌పర్సన్ అభ్యర్థులుగా ప్రతిపాదించినట్లు తెలిపారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 30...
Read More...
Local News  Crime 

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి

జగిత్యాల పట్టణంలో దారుణ హత్య: బోరే విశ్వనాథ్ మృతి (అంకం భూమయ్య)   జగిత్యాల ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో పట్టపగలు జరిగిన హత్య కలకలం రేపింది. జగిత్యాల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ డైరీ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్న విశ్వనాథ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అత్యంత దారుణంగా...
Read More...
State News 

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి

రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి పాలేరు రిజర్వాయర్‌లో ఘోర ప్రమాదం: ఖమ్మం, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు):ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకువెళ్లడంతో, వెనుక సీట్లో ప్రయాణిస్తున్న ప్రముఖ రచయిత, సాహిత్య పరిశోధకుడు బొగ్గుల శ్రీనివాస్ (49) నీట...
Read More...

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ప్రజా మంటలు): బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని సేవాలాల్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత...
Read More...

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు

ఢిల్లీలో ఓసిల మహా ధర్నాను విజయవంతం చేయాలి  ధర్నా పోస్టరును ఆవిష్కరించిన ఓసి నేతలు    జగిత్యాల ఫిబ్రవరి 14 ( ప్రజా మంటలు)   ఓసి ల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద  జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్నలు   ఈసందర్భంగా...
Read More...

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు

శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు సారంగాపూర్ ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు) పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక...
Read More...

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం

భక్తులను ఆకర్షిస్తున్న కలియుగ దైవం సైకత శిల్పం   జగిత్యాల ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత పది రోజుల క్రితం ప్రతిష్టించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం, రోజురోజుకు ప్రజలు దర్శించుకోవడం పెరిగిపోయింది. శివ కేశవులు ఒకే చోట ఉండాలనుకున్నారేమో శివరాత్రికి శివుని సైకత లింగం కూడా వెంకటేశ్వర స్వామి ముందు...
Read More...