ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

పోటీ చేయకున్న విజయం తథ్యమా?

On
ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

ఎన్నికల ముందస్తు ఫలితలన్నీ నిజమేనా ?

మీడియా కథనాలన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనా?

ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

 

హైదరాబాద్ జూన్ 03  :

దాదాపు పది వారాల పాటు దేశంలో, రాజకీయ పార్టీలలో నెలకొన్న ఉత్సుకతకు మంగళవారం తెరపడనుంది. దేశ భవిష్యత్ ను తేల్చే సాదారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ ఈ ఎన్నికల ఫలితాలను ముందస్తుగా సర్వేల ద్వారా అంచనా వేసిన అన్నీ మీడియా, సర్వే సంస్థలు ప్రధాని మోడి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రానున్నారని తేల్చి చెప్పాయి. మొదటి నుండి జాతీయ మీడియా సస్థలు, సర్వేలు ఎన్ డి ఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాదిస్తుందని చెపుతున్నాయి. చివరికి పోటీ చేయక పోయిన, సీట్లు గెలుస్తుందని చెప్పే దశకు ఈ సర్వేలు వెళ్ళాయి.  

 

దేశ ప్రధాని నరేంద్ర మోడి మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని, బిజేపి పార్టీ పూర్తిగా నమ్ముతుంది. అలాగే ప్రధాని మోడి స్వయంగా 400 లకు పైగా సీట్లు గెలుస్తామని, అందులో బిజేపి స్వయంగా 370 సీట్లు గెలుస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని ఎన్నికలకు ముందునుండి బిజేపి అధినాయకులు అమిత షా, జే పి నడ్డా లాంటి వారు కూడా తమ ప్రచారంలో వాడుకోవన్నారు.

 

ఏడు దశలలో జరిగిన ఎన్నికల్లో ప్రతి దశలో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, అనుకొన్నాన్ని సీట్లు రావడం కష్టమనే అన్నీ వార్తా సంస్థలు, సామాజిక మాధ్యమాలు  అంచనా వేశాయి. కానీ ప్రతి దశలోనూ ప్రధాని ఎన్నికలను హిందుత్వ ఏజండా తో ముందుకు తీసుక వెళ్లి,  ముస్లింలకె ఇండియా కూటమి మద్దతు ఇస్తూ, హిందువులకు అన్యాయం చేస్తుందని ప్రచారరం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకుల భాష పూర్తిగా దిగజారిపోయిందని, గతంలో ఎన్నడూ లేనంత దూషణాలతో ఎన్నికలు ముగిశాయి.      

 తమిళనాడులో కాంగ్రెస్ కు 13-15 సీట్లు

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 సీట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు పోటీ చెటున్ది. కానీ ఇండియా ఆక్సిస్ సర్వేలో 13-15 సీట్లు గెలుస్తుందని చెప్పింది. తమిళనాడులో బిజేపి ఈసారి తప్పకుండా 2-5 సీట్లు గెలుస్తుందని కూడా చెపుతున్నాయి. తమిళనాడు, కేరళలో బిజేపి తన వోట్ల శాతం పెరుగుతుందని ముందునుండి అందరూ అనుకొంటున్నారు. కానీ సీట్లు మాత్రం ఈ రెండు రాష్ట్రాలలో రావని అనుకొనుతున్నారు. కానీ సర్వే సంస్థలు మాత్రం బిజేపికి 5 నుండి 7 సీట్లు రావచ్చని చెప్పడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు.

 

బీహార్ లో 5 పోటీ చేస్తే 6 సీట్లు గెలుస్తారా?

బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి లోని భాగస్వామి అయిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి(ఎల్ జే పి) పార్టీ  2019 లో 6 సీట్లకు పోటీ చేసింది. కానీ ఈసారి మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా, 5 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. కానీ సర్వేలో ఎల్ జే పి 6 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ప్రకటించడం సర్వేలలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది.    

 

ఇలా పోటీ చేయకున్నా సీట్లు గెలుస్తుందని చెప్పడం వల్ల సర్వే సంస్థల అంచనాల విషయంలో సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే దాదాపు అన్నీ సర్వే సంస్థలు 350 నుండి 416 సీట్ల వరకు ఎన్డీఏ గెలుస్తుందని ప్రకటించడం  అనుమానాలకు తావిస్తుంది. బిజేపి కి వచ్చే వోట్ల శాతానికి, సీట్ల శాతానికి పొంతన లేని విధమైన అంచనాలు ఇవ్వడం అనేది ముందస్తుగా బిజేపిటో కుమ్ముకకై, ఈ అంచనాలను విడుదల చేయడం, ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడానికే ననే ప్రచారం ఉండి. ఏమైనా ఈ ప్రజాస్వామ్య పండగ కూడా వంచన  క్రీడా గా మారిపోతుందా అనే సందేహం కలుగుతుంది. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్ది, ప్రజాస్వామ్య  పరిరక్షణకు అనుకూలమైన ఫలితాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు

ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్  స్కూల్‌లో శనివారం ఆరెంజ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పాల్గొని ఆనందంగా ఆరెంజ్ డే ను సెలబ్రేట్‌ చేశారు. పిల్లలు ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించి, ఆరెంజ్‌ బెలూన్లు, పండ్లు, స్నాక్స్ తో స్కూల్‌ను...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను...
Read More...

అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?

అదానీ గ్రూపుకు  ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు? వాషింగ్టన్ అక్టోబర్ 25: వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది. అమెరికాలో అదానీ...
Read More...

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే...
Read More...
Local News  State News 

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత డిచ్ పల్లి అక్టోబర్ 25: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద  తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్       జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు) పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు    ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆపి - రోటరీ క్లబ్ ఈ...
Read More...

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత 

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత  ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అమరుల కుటుంబాలకు,  తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
Read More...
Local News 

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం    జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ మెప్మా కార్యాలయం లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి...
Read More...
Local News 

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) నేర నియంత్రణలో, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో, జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, వాటిలో 92 మంది...
Read More...
Local News  Crime 

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు ధర్మపురి అక్టోబర్ 25 (ప్రజా మంటలు): ధర్మపురి మం. నేరెళ్ల గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి, లక్ష 16 వేల నగదు స్వాధీనం చేసుకొని, 5 గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై జగిత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి పోలీసులు...
Read More...
Local News  Crime  State News 

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు మంచిర్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ను రెన్యువల్ చేసేందుకు, సహకార అధికారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, తప్పనిసరి అయి, రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రూ. 2 లక్షలు,మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు మాజీ సీఈవో...
Read More...
National  International  

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా? వాషింగ్టన్‌ అక్టోబర్ 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన కొత్త వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల...
Read More...