ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

పోటీ చేయకున్న విజయం తథ్యమా?

On
ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

ఎన్నికల ముందస్తు ఫలితలన్నీ నిజమేనా ?

మీడియా కథనాలన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనా?

ఎన్ డి ఏ – ఇండియా కూటమి లలో గెలుపు ఎవరిదో ఈనాడే తెలిపోతుంది

 

హైదరాబాద్ జూన్ 03  :

దాదాపు పది వారాల పాటు దేశంలో, రాజకీయ పార్టీలలో నెలకొన్న ఉత్సుకతకు మంగళవారం తెరపడనుంది. దేశ భవిష్యత్ ను తేల్చే సాదారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ ఈ ఎన్నికల ఫలితాలను ముందస్తుగా సర్వేల ద్వారా అంచనా వేసిన అన్నీ మీడియా, సర్వే సంస్థలు ప్రధాని మోడి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రానున్నారని తేల్చి చెప్పాయి. మొదటి నుండి జాతీయ మీడియా సస్థలు, సర్వేలు ఎన్ డి ఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాదిస్తుందని చెపుతున్నాయి. చివరికి పోటీ చేయక పోయిన, సీట్లు గెలుస్తుందని చెప్పే దశకు ఈ సర్వేలు వెళ్ళాయి.  

 

దేశ ప్రధాని నరేంద్ర మోడి మూడవ సారి ప్రధాని కావడం ఖాయమని, బిజేపి పార్టీ పూర్తిగా నమ్ముతుంది. అలాగే ప్రధాని మోడి స్వయంగా 400 లకు పైగా సీట్లు గెలుస్తామని, అందులో బిజేపి స్వయంగా 370 సీట్లు గెలుస్తామని ప్రకటించారు. అదే అంశాన్ని ఎన్నికలకు ముందునుండి బిజేపి అధినాయకులు అమిత షా, జే పి నడ్డా లాంటి వారు కూడా తమ ప్రచారంలో వాడుకోవన్నారు.

 

ఏడు దశలలో జరిగిన ఎన్నికల్లో ప్రతి దశలో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని, అనుకొన్నాన్ని సీట్లు రావడం కష్టమనే అన్నీ వార్తా సంస్థలు, సామాజిక మాధ్యమాలు  అంచనా వేశాయి. కానీ ప్రతి దశలోనూ ప్రధాని ఎన్నికలను హిందుత్వ ఏజండా తో ముందుకు తీసుక వెళ్లి,  ముస్లింలకె ఇండియా కూటమి మద్దతు ఇస్తూ, హిందువులకు అన్యాయం చేస్తుందని ప్రచారరం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకుల భాష పూర్తిగా దిగజారిపోయిందని, గతంలో ఎన్నడూ లేనంత దూషణాలతో ఎన్నికలు ముగిశాయి.      

 తమిళనాడులో కాంగ్రెస్ కు 13-15 సీట్లు

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 39 సీట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు పోటీ చెటున్ది. కానీ ఇండియా ఆక్సిస్ సర్వేలో 13-15 సీట్లు గెలుస్తుందని చెప్పింది. తమిళనాడులో బిజేపి ఈసారి తప్పకుండా 2-5 సీట్లు గెలుస్తుందని కూడా చెపుతున్నాయి. తమిళనాడు, కేరళలో బిజేపి తన వోట్ల శాతం పెరుగుతుందని ముందునుండి అందరూ అనుకొంటున్నారు. కానీ సీట్లు మాత్రం ఈ రెండు రాష్ట్రాలలో రావని అనుకొనుతున్నారు. కానీ సర్వే సంస్థలు మాత్రం బిజేపికి 5 నుండి 7 సీట్లు రావచ్చని చెప్పడాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు.

 

బీహార్ లో 5 పోటీ చేస్తే 6 సీట్లు గెలుస్తారా?

బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి లోని భాగస్వామి అయిన చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి(ఎల్ జే పి) పార్టీ  2019 లో 6 సీట్లకు పోటీ చేసింది. కానీ ఈసారి మారిన రాజకీయ సమీకరణాలలో భాగంగా, 5 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. కానీ సర్వేలో ఎల్ జే పి 6 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని ప్రకటించడం సర్వేలలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది.    

 

ఇలా పోటీ చేయకున్నా సీట్లు గెలుస్తుందని చెప్పడం వల్ల సర్వే సంస్థల అంచనాల విషయంలో సందేహాలు నెలకొంటున్నాయి. అలాగే దాదాపు అన్నీ సర్వే సంస్థలు 350 నుండి 416 సీట్ల వరకు ఎన్డీఏ గెలుస్తుందని ప్రకటించడం  అనుమానాలకు తావిస్తుంది. బిజేపి కి వచ్చే వోట్ల శాతానికి, సీట్ల శాతానికి పొంతన లేని విధమైన అంచనాలు ఇవ్వడం అనేది ముందస్తుగా బిజేపిటో కుమ్ముకకై, ఈ అంచనాలను విడుదల చేయడం, ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడానికే ననే ప్రచారం ఉండి. ఏమైనా ఈ ప్రజాస్వామ్య పండగ కూడా వంచన  క్రీడా గా మారిపోతుందా అనే సందేహం కలుగుతుంది. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్ది, ప్రజాస్వామ్య  పరిరక్షణకు అనుకూలమైన ఫలితాలు రావాలని అందరూ ఆశిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు

జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో) 🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు జనవరి 6, 2025 – మెట్‌పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి. జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి. ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని...
Read More...
Local News  State News 

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.

నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్. సికింద్రాబాద్ డిసెంబర్ 31  (ప్రజా మంటలు): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై....
Read More...

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్ 

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్       జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఆవిష్కరించడం జరిగినది.   ఈ సందర్భంగా ఈ...
Read More...

#Draft: Add Your Title

#Draft: Add Your Title తపోవన్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ కార్నివల్_ పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, జగిత్యాల 31 (ప్రజా మంటలు)ఇంగ్లీష్ భాష మీద అవగాహన కొరకు ఏర్పాటుచేసిన కార్యక్రమం ఇంగ్లీష్ కార్నివల్. గ్లోబల్ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ భాష మీద పట్టు ఎలా సాధించాలి ? ఎలా నేర్చుకోవాలి అనే అవగాహన కొరకు బుధవారం నాడు...
Read More...

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్  బి.సత్య ప్రసాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ...
Read More...

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి న జగిత్యాల జిల్లా ఆరోగ్య శాఖ అధికారి సుజాత జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా  నియామకమైన సుజాత  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్  ఉన్నారు.
Read More...

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన* *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*

ఏపి డిప్యూటీ సిఎం కొండగట్టు పర్యటన ఏర్పాట్లు పరిశీలన*  *డిప్యూటీ సిఎం పర్యటన విజయవంతం చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్* *జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజామంటలు) జనవరి 3న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లు పరిశీలించారు. డిప్యూటీ సిఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సభా...
Read More...

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర...
Read More...

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందిన ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు) పోలీస్ శాఖలో గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఏ ఆర్ ఎస్ ఐ సయ్యద్ తకీద్దీన్ ను బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో  ఎస్పీ అశోక్ కుమార్  పూలమాల వేసి శాలువ లతో ఘనంగా సన్మానించారు. సుధీర్ఘ కాలంగా పోలీస్ శాఖ లో...
Read More...

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం

ధర్మపురిలో మాతా–శిశు ఆసుపత్రి ప్రారంభించకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం ధర్మపురి, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో రూ.8.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్

అసెంబ్లీలో పెన్షనర్ల బకాయిల విడుద ప్రకటించాలి: హరి అశోక్ కుమార్ జగిత్యాల (రూరల్) డిసెంబర్ 31 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల పెండింగ్ బకాయిల విడుదల, పీఆర్‌సీ అమలు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణను అసెంబ్లీలో ప్రకటించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో టీ.పి.సి.ఏ. ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పెన్షనర్ల పక్షోత్సవాల్లో...
Read More...
Local News 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి 

బీర్పూర్ మండలంలో రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టు ను పరిశీలించిన జీవన్ రెడ్డి  రైతులు, మత్స్యకారులకు అండగా నిలుస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల రూరల్, డిసెంబర్ 31 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు–అరగుండాల ప్రాజెక్టును మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణ పరిష్కార చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర...
Read More...