శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

On
శాంతి కళ్యాణం తో ముగిసిన మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

జమ్మూ, కాట్రా మే 21 (ప్రజా మంటలు) : 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి, శ్రీ శారదా చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 18వ వార్షికోత్సవ వేడుకలు జమ్ములోని (కాట్రా )ప్రాంతంలో ఈనెల 17 నుండి కొనసాగుతుండగా మంగళవారం శ్రీ గణపతి, మహాలక్ష్మి, సుదర్శన, రుద్ర సహిత శత చండీయాగము ,మహా పూర్ణాహుతి మరియు శాంతి కళ్యాణము, కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి సేవ పరిషత్తు సభ్యులు, బాధ్యులు ,భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైదిక క్రతువులు మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి కార్యనిర్వక సభ్యులు తదితరులచే నిర్వహించబడినది. వార్షికోత్సవంలో భాగంగా సాంస్కృతిక ,సాహిత్య కార్యక్రమాలు, భజనలు, ప్రతినిత్యం స్థాపిత దేవత ఆరాధన, మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం , నిత్య హోమాలు నిర్వహించారు.

చివరి రోజైన మంగళవారం వైదిక క్రతవుల్లో భాగంగా బలి ప్రధానము, కలుషోద్వాసనము, అవబృత స్నానము, కుంభ ప్రోక్షణ, మహదాశీర్వచనము, ఆచార్య, ఋత్విక్ సన్మానము ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు దోర్భల. కృష్ణమూర్తి శర్మ, ప్రధాన కార్యదర్శి ఘనపురం. రాంప్రసాద్ శర్మ, కోశాధికారి మహాదేవభట్ల. లక్ష్మణ ప్రసాద్ శర్మ, ఉపాధ్యక్షులు వడిగచర్ల. విష్ణుమూర్తి శర్మ, జోషి. రమేష్, మహదేవ్ భట్ల. దిలీప్ కుమార్ శర్మ, చలివేంధ్రి. భవాని, సంయుక్త కార్యదర్శి జోషి. సత్యనారాయణరావు, రాజనాల. వెంకటేశ్వర శర్మ, యలమంచి. చంద్రశేఖర్ శర్మ, కశోజ్జుల. త్రివేణి, కార్యనిర్వాహక కార్యదర్శి సిరిసిల్ల. రాంప్రసాద్ శర్మ, వైదిక కార్యదర్శులు కొడకండ్ల. రాధాకృష్ణశర్మ, కూచి. వంశీకృష్ణ శర్మ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మదునూరి. మహాదేవ శర్మ, విఠల. మురళీధర శర్మ, శ్రవణ్ కుమారాచార్యులు, గోళ్ళ. గోవర్ధన్ శర్మ ,నిమ్మరాజు. చంద్రశేఖర్ శర్మ, దోమడాల. విశ్వనాథరావు, ముఖ్య సలహాదారులు నెమ్మాని. విష్ణుమూర్తి శర్మ, డా. తుమ్మూరి. లక్ష్మణరావు దామెర. సత్యనారాయణ శర్మ, యలమంచి విఠలేశ్వర శర్మ లు మరియు సమస్త సభ్యులు దాతల సహకారం చే వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు సేవా పరిషత్ అధ్యక్షులు తెలిపారు.

Tags
Join WhatsApp

More News...

State News 

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్

తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు): తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు. “2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న 2019...
Read More...

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు): మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్...
Read More...
Local News  State News  Crime 

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు

తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్‌ నర్సయ్యను హతమార్చిన కొడుకు సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది. జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,...
Read More...
Local News 

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.

వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్. జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు): వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు.  శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్  ఉచిత వైద్య సేవల విభాగాన్ని  జిల్లా...
Read More...
State News 

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు

కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు): కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.   బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక “రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.” “కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు...
Read More...
Local News 

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష

స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి  29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు. డిసెంబర్...
Read More...
Local News 

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు...
Read More...
Local News 

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు

 గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..     సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) : పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి...
Read More...
Local News 

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ

బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే  ప్రతిజ్ఞ మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో  (అంకం భూమయ్య)   గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్  మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్...
Read More...

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు

సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు .   జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు)  పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో  శ్రీ ధనలక్ష్మి సేవా సమితి  అధ్వర్యంలో    శుక్రవారం కాలభైరవాష్టమి  పర్వదినం  పురస్కరించుకొని, మాతలు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక  కుంకుమార్చన,  లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు. పారాయణం అనంతరం మాతలు  అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ...
Read More...

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య

మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక...
Read More...

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి  ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి   జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు వంటి వాటిని తనిఖీ చేసి పట్టుకోవడానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించడం జరిగిందని తెలిపారు.  శుక్రవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించి 3 ఎస్.ఎస్.టి, 20 ఎఫ్.ఎస్.టి టీంలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి....
Read More...