ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ –అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం.
- జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493 / 9348422113)
జగిత్యాల మే 20 (ప్రజా మంటలు) :
జిల్లాలో వివిధ రంగాలలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ మరియు ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన 6 నుండి 18 ఏళ్ళ బాలబాలికలకు 2024-25 యేడాది గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దరఖాస్తులను 31 జూలై 2024 లోపు ఆన్ లైన్లో http:/awards. gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా మరిన్ని వివరాలకు బాల రక్షా భవన్, బచ్ఫన్ స్కూల్ ప్రక్కన కానీ లేదా జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నెంబర్ 7, కొత్త కలెక్టర్ కార్యలయం, జగిత్యాల నందు సంప్రదించగలరని ఇతర వివరాలకు 9885497287 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
