విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరా అంతరాయం.

On
విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరా అంతరాయం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

మెట్ పల్లి  మే 15 ( ప్రజా మంటలు ) : 

ఋతుపవనాలు ప్రవేశిస్తున్న దృష్ట్యా ముందస్తు విద్యుత్ ఫీడర్లు నిర్వహణలో భాగంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో వివిధ 33కెవి ఫీడర్లకు విద్యుత్ సరఫరా లో అంతరయాలు ఉంటాయని మెట్పల్లి ఏడిఈ మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

రాబోయే వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరా కొరకు మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల వివిధ 33 కెవి లైన్ ల కింద పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడానికి మరియు వంగిన స్తంభాలు, వేలాడే లైన్లు సరిచేయడానికి, తెగిన స్టే వైరు సరిదిద్దడానికి

  • ఈనెల17న జగ్గసాగర్, వెల్లుల్ల సబ్ స్టేషన్లు,
  • 18న కోనరావుపేట వేంపేట, చెవులమద్ది, మెట్పల్లి టౌన్,
  • 19న ఆత్మకూర్,
  • 20న మేడిపల్లి పడమర, వెంకటరావుపేట, బండలింగాపూర్, మెట్లచిట్టాపూర్, అమ్మక్కపేట, డబ్బా వాటర్ గ్రిడ్ సబ్ స్టేషన్ లకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడనున్నది.

కావున వినియోగదారులు సహకరించవలసిందిగా ఏడిఈ మనోహర్ కోరారు.

Tags
Join WhatsApp

More News...

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు

జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు    జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక...
Read More...

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు

“టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు విశాఖపట్నం నవంబర్ 04: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది. విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...
Read More...

విశాఖలో స్వల్ప భూకంపం

విశాఖలో స్వల్ప భూకంపం గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...
Read More...

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం

విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం చెన్నై, నవంబర్ 4:తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నేతృత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతన మార్పులు మొదలయ్యాయి. ఇటీవల వెలుస్వామీపురం రోడ్‌షోలో ఏర్పడిన గందరగోళం అనంతరం, పార్టీకి ప్రత్యేకంగా ప్రజా సభల నియంత్రణ కోసం “థొండర్ అరి” (Thondar Ani) అనే వాలంటీర్స్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ ఈ...
Read More...
National  Filmi News  State News 

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్

“నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు! “ఫైల్లు, పైల్లు అవార్డులు గెలుస్తున్నాయి” — మమ్ముట్టి ఉపేక్షపై ఆగ్రహం - ప్రకాశ్ రాజ్  న్యూ ఢిల్లీ నవంబర్ 04: ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సౌత్ సినిమా లెజెండ్ మమ్ముట్టికి నేషనల్ అవార్డ్స్‌లో పట్టింపు...
Read More...
National  International  

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ

అమెరికా షట్డౌన్‌ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ   తాత్కాలికంగా నిలిచిపోయిన వీసా ప్రక్రియను మళ్లీ ప్రారంభించిన అమెరికా కార్మిక శాఖ వాషింగ్టన్, నవంబర్ 4:అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ (U.S. Government Shutdown) కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన H-1B వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా కార్మిక శాఖ (Department of Labor - DOL)...
Read More...
State News 

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస

ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస ఆదిలాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తన “జాగృతి జనంబాట” పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పరిధిలోని గోండు సమాజ ప్రముఖ విద్యావేత్త తొడాసం కైలాష్  ఇంటిని  సందర్శించారు. గోండు భాషలో మహాభారతం, రామాయణం రచించిన తొడాసం కైలాష్ తో పాటు,...
Read More...
Crime  State News 

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం ఇక్కడ మీ వెబ్‌సైట్ “ప్రజా మంటలు” కోసం పూర్తి వివరాలతో, పాఠకులకు ఆకర్షణీయంగా మరియ కరీంనగర్, నవంబర్ 04 (ప్రజా మంటలు):కరీంనగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం పరిధిలోని రేణికుంట గ్రామం వద్ద ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం...
Read More...
Local News 

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి

చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో...
Read More...

“మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం

 “మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం మధ్య గగనంలో భయం – శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్ సాంకేతిక లోపం గుర్తించిన సిబ్బంది – ప్రయాణికుల భద్రత కోసం ఉలాన్‌బాతర్‌లో సురక్షిత ల్యాండింగ్ న్యూఢిల్లీ నవంబర్ 03 :శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం (AI-176)...
Read More...
Local News 

జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి

జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేసిన పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యులు జగిత్యాల, నవంబర్ 03 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ఉన్న యావరోడ్‌ విస్తరణ లేదా ఫ్లైఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మించాలంటూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం తరఫున జిల్లా కలెక్టర్‌ గారికి...
Read More...

షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి

షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన  చిన్నారెడ్డి కాలేజీ దుస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇవ్వనున్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ - షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీలో విద్యార్థినుల ఆందోళన- చిన్నారెడ్డి ఆకస్మికంగా కాలేజీకి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు- విద్యార్థులతో భోజనం చేసి, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరణ- వాష్‌రూములు, తరగతిగదుల దుస్థితిపై ఆందోళన- సీఎంకు...
Read More...